మోక్షం అంటే శివానందాన్ని పొందటం. మోక్షాన్ని పొందినవాడు, ఉన్నతమైన శివ జ్ఞానాన్ని పొందుతాడు. శివానందంలో నిశ్చలంగా ఉన్నవాడు జ్ఞానాన్ని మరియు మోక్షాన్ని పొందుతాడు. శివానందాన్ని అనుభూతి చెందిన వ్యక్తి అందులోనే ఎల్లకాలం ఉంటాడు. అతడు శివానందంలో శివుడు మరియు శక్తిని పొందుతాడు. శివశక్తుల కలయిక అయిన సత్యజ్ఞానాన్ని అతడు పొందుతాడు. వైరాగ్యం, బంధరాహిత్యం, త్యాగం, మరియు శివుని స్తుతించి నిరంతరం పూజించేవానికి శివ్డే మోక్షానికి దారి చూపుతాడు.
ప్రపమం మరియు ఇంద్రుని ప్రలోభాలను తట్టుకునే శక్తి శివభక్తునకు అతని తపస్సు ద్వారా లభిస్తుంది. ఇంద్రునిచే ఇవ్వబడే స్వర్గసుఖాలను అతడు పట్టించుకోడు. శివునిలో లీనమవటం చేత పొందిన పరమానందంతో అతడు సంతృప్తిగా ఉంటాడు.
సాధకుడు తీవ్రమైన సాధనలు చేసి, ఏకాగ్రతను సాధన చేసినప్పుడు, అతనికి అనేక శక్తులు లభిస్తాయి. వారి పదవులను కోల్పోతారేమోనని ఇంద్రుడు మరియు ఇతర దేవతలు ఎంతో భయపడతారు. అందుకే వారు అతని మార్గంలో అనేక అడ్డంకులను కలిగించి, పుష్పక విమానం, అప్సరసలు, మరియు ఇతర దేవలోక భాగాలను ప్రసాదించి అతడిని ప్రలోభపెడతారు. కానీ స్థిరమైన సాధకుడు దేనికీ లొంగడు. అతడు ఎన్నటికీ లొంగడు మరియు తన గమ్యమైన శివపదం లేదా అమరత్వానికి స్థానమైన పరమానందం వైపు నేరుగా నడుస్తాడు. లొంగినవాడు పతనమవుతాడు. విశ్వామిత్రుడు పతనమయ్యాడు.
ఋషి తిరుమూలర్ అంటారు: "పాండిత్య అహంకారాన్ని విడిచిపెట్టండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. లోనికి చూడండి. మీరు శివునిలో నిశ్చలంగా ఉంటారు. మిమ్మల్ని ఏదీ కదపలేదు. జననమరణాలనే లంపటాల నుంచి మీరు విడువడతారు."
శివసిద్ధాంతం అద్వైతాన్ని మాత్రమే బోధిస్తుంది. అది శివ అద్వైతం.
ప్రపమం మరియు ఇంద్రుని ప్రలోభాలను తట్టుకునే శక్తి శివభక్తునకు అతని తపస్సు ద్వారా లభిస్తుంది. ఇంద్రునిచే ఇవ్వబడే స్వర్గసుఖాలను అతడు పట్టించుకోడు. శివునిలో లీనమవటం చేత పొందిన పరమానందంతో అతడు సంతృప్తిగా ఉంటాడు.
సాధకుడు తీవ్రమైన సాధనలు చేసి, ఏకాగ్రతను సాధన చేసినప్పుడు, అతనికి అనేక శక్తులు లభిస్తాయి. వారి పదవులను కోల్పోతారేమోనని ఇంద్రుడు మరియు ఇతర దేవతలు ఎంతో భయపడతారు. అందుకే వారు అతని మార్గంలో అనేక అడ్డంకులను కలిగించి, పుష్పక విమానం, అప్సరసలు, మరియు ఇతర దేవలోక భాగాలను ప్రసాదించి అతడిని ప్రలోభపెడతారు. కానీ స్థిరమైన సాధకుడు దేనికీ లొంగడు. అతడు ఎన్నటికీ లొంగడు మరియు తన గమ్యమైన శివపదం లేదా అమరత్వానికి స్థానమైన పరమానందం వైపు నేరుగా నడుస్తాడు. లొంగినవాడు పతనమవుతాడు. విశ్వామిత్రుడు పతనమయ్యాడు.
ఋషి తిరుమూలర్ అంటారు: "పాండిత్య అహంకారాన్ని విడిచిపెట్టండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. లోనికి చూడండి. మీరు శివునిలో నిశ్చలంగా ఉంటారు. మిమ్మల్ని ఏదీ కదపలేదు. జననమరణాలనే లంపటాల నుంచి మీరు విడువడతారు."
శివసిద్ధాంతం అద్వైతాన్ని మాత్రమే బోధిస్తుంది. అది శివ అద్వైతం.
No comments:
Post a Comment