అన్నం తినే ముందు తప్పక పట్టించాల్సిన శ్లోకం. ~ దైవదర్శనం

అన్నం తినే ముందు తప్పక పట్టించాల్సిన శ్లోకం.

*అహం వైశ్వానరో భూత్వా *
*ప్రాణినాం దేహమాశ్రితః |*
*ప్రాణాపాన-సమాయుక్తః*
*పచామ్యన్నం చతుర్విధం ||*
               - భగవద్గీత 15.14

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

*అర్ధం:-*
“సమస్త జీవులలో జట్టలాగ్ని స్వరూపముతో వారు భుజించు సమస్త పదార్థాలను నేనే అరిగించుచున్నాను. జీవుల మనుగడకు ముఖ్యమైన ప్రాణవాయువు, అపానవాయువును నేనే.” - భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పిన శ్లోకం.

ఒక్కసారి కృష్ణభగవానుడిని స్మరించి భోజనం చేయడం వలన పాపం నశించి, యజ్ఞం చేసిన ఫలితాన్ని భగవాణుడు జీవుడి ఖాతాలో వేస్తాడని ఆర్యోక్తి..
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive