November 2018 ~ దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

మహిమాన్విత సంగమేశ్వర స్వామి..

ద్వాపర యుగములో కౌరవులు పన్నిన మాయా జూదములో పాండవులు పరాజితులైరి. తత్ఫలితముగ పరిసర అరణ్యములో ఆశ్రమము నిర్మించుకొని నివసించుచుండిరి. వారిని మరింత మనస్తాపాలకు గురిచేసి అవమాన పరచాలని, కనివిని ఎరుగని, అట్టహాసాలను తమ భోగ భాగ్యములను వారి ముందు ప్రదర్శించాలనే తలంపుతో ‘‘ఘోషయాత్ర’’...
Share:

గంధర్వపురి దేవాలయ అద్భుతం.

గంధర్వసేన సామ్రాజ్యంలోని గంధర్వపురిలోని ఈ దేవాలయం గంధర్వసేను దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ గంధర్వసేనుడు ఉజ్జయిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన విక్రమాదిత్యుని తండ్రి. ఈ దేవాలయంలో ఓ పవిత్ర పాము గర్భగుడి కింది భాగంలో నివసిస్తుండగా, ప్రతి రాత్రి కొన్ని ఎలుకలు ఆ పాము చుట్టూ...
Share:

కాకతీయుల ఇలవేల్పు...శ్రీ భద్రకాళి..

వరంగల్‌-హన్మకొండ ప్రధాన రహదారిపై పాలి టెక్నిక్‌ కాలేజీ నుండి 1.5 కి.మీ. దూరంలో భద్రకాళీ చెరువు తీరాన... గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంత మైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది భద్రకాళీ అమ్మవారు. ఈ దేవాలయంలో దేవి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండు వగా...
Share:

భారతీయ హిందూ గురు సంప్రదాయం.

* గురువు అవసరం ఏమిటి...? గురువు విశిష్టత ...* భారతీయ గురు సంప్రదాయంలో ఏన్నివిధాల గురువులున్నారు..??* గురువు యెడల పాటించవలసిన నియమాలు ...* సరైన గురువులను ఏ విధంగా కనుగొనాలి ..?? గురువులు ఇచ్చే దీక్ష ఎన్నిరకాలు..??..గోరుముద్దలు తినిపించే అమ్మ, వేలుపట్టి నడిపించే నాన్న తరువాత...
Share:

కైలాస మానస సరోవర యాత్ర..

ॐ భూలోక కైలాసం అతి పరమ పవిత్రమైన ‘‘మానస సరోవరం’’.ॐ కైలాస పర్వతం మానస సరోవరం .. ఆది యోగి పరమ శివుడి నివాసం..ॐ కళ్ళారా చూడాల్సిన క్షేత్రం కైలాస-మానస సరోవరం..ॐ మానస సరోవరంలో స్నానం చేయాలనిఉందా..!!.Kailash Mansarovar Yatra - Himalaya Mountain కైలాసశిఖరే రమ్యా పార్వత్యా సహితఃప్రభో...
Share:

చక్కని తల్లికి చాంగుభళా!

తిరుమల కొండలపై వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామి దేవేరి శ్రీపద్మావతి అమ్మవారు. ఈ అమ్మ తిరుపతి సమీపంలోని తిరుచానూరు (అలిమేలి మంగాపురం)లో కొలువుదీరివున్నారు. ప్రతీ ఏటా తిరుమల శ్రీనివాసునికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినట్టుగానే, తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి కూడా ప్రతీ సంవత్సరం...
Share:

చెర్లోపల్లి "రెడ్డెమ్మ తల్లి".

సంతానం లేని స్త్రీలు రెడ్డెమ్మ తల్లికి సాగిలపడి మూడు ఆదివారాలు, గుడిలో ఉన్న కోనేట్లో స్నానం చేసి, సంతానం ఇవ్వమని కోరుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా చేయలేని పనిని రెడ్డెమ్మ తల్లి కరుణతో చేస్తుందంటుంటారు ఇక్కడి ప్రజలు. ఇలా...
Share:

నాగులకే కాదు... తేళ్లకు కూడా పూజలు..

భారతదేశం విభిన్న సంస్కృతి సాంప్రదాయాల సంగమం. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజల కట్టుబొట్లు, ఆచార వ్యవహారాలు వేరైనా ఆయా రాష్ట్రాల ప్రజలు జరుపుకునే పండుగలు మాత్రం ఒక్కటే. దసర, దీపావళి, సంక్రాంతి, ఉగాది, క్రిస్‌మస్‌, రంజాన్‌ ఇలా ప్రతీ పండుగను దేశవ్యాప్తంగా అందరు జరుపుకోవడం సహజం....
Share:

రావణుడిని పూజించే గ్రామం.

అవును ఆ ఊరిలో రావణుని పూజించకపోతే ఊరు మొత్తానికి అరిష్టం దాపురిస్తుందని ఆ గ్రామ ప్రజలు నమ్ముతారు. మధ్యప్రదేశ్‌కి చెందిన ఉజ్జయిని జిల్లాలోని ఈ గ్రామం పేరు చిక్కాలి. సాంప్రదాయం ప్రకారం ప్రతి చైత్ర నవరాత్రులలో దశమి నాడు ఈ గ్రామస్తులు రావణుడిని పూజిస్తుంటారు. ఈ సమయంలో రావణుడి...
Share:

పొలతల మల్లేశ్వర క్షేత్రం.

* శేషాచల అభయారణ్యంలో అద్భుత పొలతల మల్లేశ్వర క్షేత్రం...* పునితలు పొలతలగా ప్రసిద్ధి చెందిన మహిమాన్వతమైన ఆలయం..* సీతమ్మరాకను అన్వేషిస్తు రామలక్ష్మణులు వచ్చి పూజలు నిర్వజహించిన క్షేత్రం..* సాంబశివ అన్నయ్య, బండెన్న అంటూ పరమశివుని స్మరిస్తున్న క్షేత్రం..* 101 కోనేర్లు గల ఏకైక...
Share:

పురాతన బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం.

విశాఖజిల్లా నర్సీపట్నానికి మూడు కిలోమీటర్ల దూరంలోని బలిఘట్టంలో శివాలయం 16వ శతాబ్థంలో చోళులు నిర్మించినది. ఈశ్వరుడు పశ్చిమ ముఖంగా ఉండి పక్కన ఉన్న వరాహానది ఉత్తరంగా ప్రవహించడం వల్ల దక్షిణకాశీగా ఈ క్షేత్రం గుర్తింపు పొందింది. బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ఇక్కడ శివలింగం...
Share:

పిల్లలమర్రిలో పురాత‌న శివాల‌యం.

చారిత్రాత్మక ఈ గ్రామాన్ని కాకతీయ రాజులు పరిపాలించారు. వారి హయాంలో అనేక దేవాలయాలు అప్పటి శిల్పశైలిని అనుసరించి నిర్మించారు. ఈ దేవాలయాలలో ఉన్న శిలాశాసనాలు అప్పటి చరిత్ర తెలుపుతున్నాయి. శాలివాహన శకం 1130 (క్రీ.శ. 1208)లో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు కన్నడ, తెలుగు భాషలలో...
Share:

వెయ్యేళ్ళ చరిత్ర గల అత్తిరాల శ్రీ పరశురామ ఆలయం..

మహా భారత పురాణంలో పేర్కొన్న క్షేత్రం. సుమారు వెయ్యేళ్ళ చరిత్రను సొంతం చేసుకొన్న ప్రాంతం. లోకాలను పాలించే స్థితి లయకారులు, అవతార పురుషులు, మహా మునులు, మహోన్నత వ్యక్తిత్వం గల వారు నడయాడిన పుణ్యభూమి. కలియుగంలో శివ కేశవుల ఉమ్మడి నిలయం. ఆధునిక యుగంలో గత చరిత్రను భావి తరాలకు...
Share:

వర్షం కురిపించే విమల నాద జైన విగ్రహం...

వింత దేవాలయం ..పదమూడవ జైన తీర్ధంకరుడు విమల నాధుని దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరం గ్రామం లో ఉంది .ఈ విగ్రహం రెండు వేల అయిదు వందల ఏళ్ళ నాటిదని చరిత్ర చెబుతోంది .నల్లరాతితో మలచ బడి పద్మాసనం లోనాలుగు అడుగుల ఎత్తు విమల నాధుని విగ్రహం దర్శనమిస్తుంది . వందేళ్ళ క్రితం...
Share:

శత్రుదుర్బేద్యమైన.. దుర్గంకోట...

పాలెగాళ్ల పాలనకు సజీవ సాక్ష్యం (పులివెందుల) చారిత్రక కట్టడాలు.. పురాతనమైన కోటల ు శిధిలావస్థకు చేరాయి. దట్టమైన అటవీ ప్రాంతం, దండకారణ్యాలలో కోటల నిర్మాణం కనిపిస్తుంది. వీటి గురించి పట్టించుకునే నాధుడు కరువైపోవడంతో వాటి స్వరూపాలే మారాయి కేవలం శిధిలావస్థకు చేరిన...
Share:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive