2018 ~ దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

నాగ లోకాన్ని తలపించే విదురాశ్వత్థ క్షేత్రం.

* సర్వదోష నివారణా మహిమాన్విత క్షేత్రం.. * త్రిమూర్తులు మమేకమైన ఉన్నఅశ్వత్థవృక్షం..* భక్తులకు నిత్యం దర్శనం ఇచ్చే నాగ సర్పం...సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు అశ్వత్థ నారాయణుడిగా కొలువులందుకుంటున్న మహిమాన్విత క్షేత్రం విదురాశ్వత్థ. దేశంలోనే ఓ విలక్షణమైన పుణ్యక్షేత్రంగా అలరారుతున్న...
Share:

భక్తికి, బట్టలతో పని ఏముంది.?

మనం భగవంతుడు అంటే పలాని విదంగా ఉంటాడు అని మన మనసులో ఫిక్స్ అయిపొతాం. కాబట్టి దానికి బిన్నంగా నేటి తరం వారు దరిస్తున్న వస్త్రదారణ లో వస్తే మనం గుర్తు పడతామా? ఒక వేళ మాయలు మంత్రాలు చేస్తే గారడి మాజిక్ అంటాం. ఒక వేళ సినిమాలో చూపినట్లు ఆ డ్రెస్ లో వస్తే పగటి వేషగాడు అంటాం.మరి...
Share:

పాతాళేశ్వర్ మహాదేవ్ శివాలయం.

హిమాచల్ ప్రదేశలోని సిర్ మౌర్ జిల్లా,పత్ లియో గ్రామంలో వున్న పాతాళేశ్వరస్వామి వారి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది.ఈ ఆలయంలో వున్న శివలింగం కనీసం పన్నెండు అడుగుల పొడవని చెప్తారు. ఇది భూతలం పైన అయిదు అడుగులుండగా , మిగిలింది భూస్థాపితమైంది . భూమి కోత ఏర్పడగా, అందులో నుండి ఈ లింగం...
Share:

ఆదిశంకరాచార్యులు పూజించిన దివ్యక్షేత్రం... పుష్పగిరి..

. సాధారణంగా శివ, వైష్ణవ ఆలయాలు ఒకే చోట ఉండడం చాలా అరుదైన విషయం. అలాంటి అద్భుత క్షేత్రమే పుష్పగిరి. సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు పూజించిన చం ద్రమౌళీశ్వర లింగం ఈ క్షేత్ర ప్రత్యే త. కడప జిల్లా కేంద్రానికి 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం దక్షిణ కాశిగా అత్యంత ప్రసిద్ధి...
Share:

నేడే ‘‘కాలభైరవాష్టమి’’

* సమస్త ప్రాణులను తనలోకి లయం చేసుకొనే శ్రీకాలభైరవుడు....* పుణ్యాలు కలగడంతోపాటూ... సర్వవిధాలైన భయాలు నశింపజేసే శివ బైరవుడు...* భయంకరమైన భైరవుని రూపాలు .......కాలభైరవుడు అనే పేరులోనే అనంతమైన శక్తి దాగివున్నట్లు అనిపిస్తూ వుంటుంది. ఆయన ప్రతిమలు కూడా కాలాన్ని శాసిస్తున్నట్టుగా...
Share:

భగవంతుణ్ణి నిలబెట్టిన భక్తుడు.

భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో దేని విశిష్టత దానికి ఉన్నది. వీటిలో కొన్ని శైవక్షేత్రాలు, మరికొన్ని వైష్ణవ క్షేత్రాలు. మన రాష్ట్రంలో తిరుపతిలాగా మహారాష్టల్రోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు...
Share:

బడంగ్‌పేట్ వేంకటేశ్వరుడు.

ముడుపు కడితే.. తీరేను కోర్కెలు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారు స్వయంభూగా వెలసిన ఆలయాలు ఉన్నాయి. అలాంటి వాటిలో అత్యంత మహిమ కలిగిన ఆలయంగా రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం బడంగ్‌పేట్ గ్రామ శివార్లలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని...
Share:

అసూయను పారద్రోలే ఘృష్ణేశ్వరుడు.

ఆ స్వామిని ఏ పేరుపెట్టి పిలిచినా వచ్చి ఆదుకుంటాడు. భక్తితో ఏది సమర్పించినా అందుకుని కటాక్షిస్తాడు. అందుకే ఆ స్వామి భక్తవశంకరునిగా, భోళాశంకరునిగా పూజలందుకుంటున్నాడు. శివ పూజ అనేది ప్రాప్తంతో కూడుకున్నది. శివానుగ్రహం ఉంటేనే గానీ శివపూజ లభించదు. శివపూజకు ఎలాంటి నియమ నిబంధనలూ...
Share:

దుష్టగ్రహ బాధలు నివారించే భీమశంకరుడు.

భోళాశంకరుని లీలలు అనంతం. సర్వవ్యాపకుడైన శివుడు అనంతనామధేయుడు. ఆ దయామయుడ్ని ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. భక్తితో ఏది సమర్పించినా ముక్తి ప్రసాదిస్తాడు. కైలాసవాసిగా, మహేశ్వరుడిగా, కాలరుద్రుడిగా ఇలా అనేక పేర్లు కల్గిన ఆ మహాదేవుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపుడై భక్తులను కటాక్షిస్తున్నాడు....
Share:

అష్ట ఐశ్వర్యాలను సిద్దించే లలితా త్రిపుర సుందరి ..!

త్రిపురు సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి, లలిత మరియు రాజరాజేశ్వరి) రూపాలలో ఒక మహా విధ్యలలో ఒక స్వరూపం. సాక్ష్యాత్ ఆదిపరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావును త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయస్సు కల పదహారు వివిధ కోరికలు కలది కావున షోడసి అని పిలుస్తారు. త్రిపుర అనగా ముల్లోకములు....
Share:

శివలింగాన్ని తెల్లని అన్నంతో నిర్మించి పూజలు చేస్తే ఎన్నోలాభాలు.

ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజల చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలు తలతూగుతాయట. ఎంత పేదరికం ఉన్నా త్వరలోనే శ్రీమంతులు అవుతారట. అలాగే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయని,...
Share:

మహంకాళి అమ్మ‌కు రాళ్ళను సమర్పించే భ‌క్తులు...

ఆలయానికి వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్తాం..కొబ్బరికాయ, పసుపు, కుంకుమ ఇతర వస్తువులను తీసుకెళ్తాం కదా. కాని ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళాల్సిన పని లేదు. తమ కోర్కెలు తీర్చాలంటూ భక్తులు వింత పూజలు నిర్వహిస్తారు. భక్తుల కొర్కెలు తీర్చే కొంగుబంగారంగా పిలవడుతున్న...
Share:

మహిమాన్వితమైన శివదీక్ష.

* శివ దీక్షలు స్వీకరించండి... అద్భుతమైన ఫలితాలను పొందండి..* శివ దీక్షతో మనసుకు ప్రశాంతత ... .మానవుడి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని సంసార బంధంలో చిక్కి ఈదలేకపోతున్నాడు. అనుక్షణం మానసిక ఆందోళనతో సతమతమవుతున్నాడు. ఎన్నో రకాల వ్యసనాలతో.. చేడు అలవాట్లు.....
Share:

కల్యాణ వరప్రదాత.. ‘శ్రీవిల్లిపుత్తూరు’ గోదామాత.

* ధనుర్మాసం గోదాదేవి భుజంపై దర్శనమిచ్చే రామచిలుక..!* సదా గోదా, వటపత్ర సాయి నామస్మరణంతో మారుమ్రోగుతున్న మహిమాన్విత దివ్య క్షేత్రం....ఆధ్యాత్మిక ప్రపంచంలో అతిపవిత్రమైన, విశిష్టమైన స్థానాన్ని పొందిన 'తిరుప్పావై' కావ్యాన్ని భూదేవి అంశతో జన్మించిన గోదాదేవి విరచించి గానం చేసింది....
Share:

శివాలయంలో పరమేశ్వరుని దర్శిస్తే ముక్కోటి దేవుళ్ళని దర్శించినట్టే.

నమః పార్వతి పతయే హర హర హర హర శంభో మహాదేవహర హర మహాదేవహర హర హర హర మహాదేవశివ శివ శివ శివ సదాశివమహాదేవ సదాశివసదాశివ మహాదేవ.సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందికే, శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే అని చెప్పబడింది....
Share:

శ్రీగురు యోగేంద్ర శిలనాథ్.

ఇప్పటికీ ఆయన వాడిన చెక్క పాదరక్షలు, ఆయన పవళించిన పరుపు మనకు కనబడతాయి. దాదాపు వందేళ్లు దాటినా ఆ ప్రదేశం, అక్కడి గుహలు పరిస్థితి నేటికీ అలానే ఉన్నాయి. యోగేంద్రబాబా మందిరానికి వెళ్లిన వారు శాంతి, ఆధ్యాత్మిక భావాలకులోనవుతారు. ఎవరైతే యోగేంద్ర శిలనాథుని భక్తితో పూజిస్తారో......
Share:

శ్రీ రాఘవేంద్రస్వామి.

ఒకప్పుడు ‘మంచాల’ గ్రామంగా ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ రాఘవేంద్రస్వామివారు బృందావన ప్రవేశం చేశారు. ఆ ప్రదేశమే మంత్రాలయం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్న ఈ మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారి లీలా విశేషాలతో పునీతమైంది. శ్రీ రాఘవేంద్రస్వామి జన్మవృత్తాంతానికి...
Share:

త్రికాలజ్ఞాని మహిమాన్విత ఆదోని తిక్క లక్ష్మమ్మ.

తెలియని వారికి పిచ్చిది. తెలిసిన వారికి అవ ధూత. భక్తుకు క్పవల్లి, ఆర్తులకు వరదాయిని. జిజ్ఞాసువుకు మహిమ పుట్ట, సిద్ధురాలు తిక్క లక్ష్మమ్మ..కర్నూలు జిల్లా (ఆదవాని) ఆదోని పట్టణానికి ఏడు మైళ్ళ దూరంలోని మూసాను పల్లెకు చెందిన మాదిగ మంగమ్మ, బండెప్ప దంపతులకు జన్మిం చింది లక్ష్మమ్మ....
Share:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive