శ్రీ విష్ణు సహస్రనామం.. ~ దైవదర్శనం

శ్రీ విష్ణు సహస్రనామం..


 స్పష్టమైన రూపము కలవాడు, భక్తులకు దర్శనమొసగువాడు; స్వస్వరూపముతో భక్తులకు దర్శనమిచ్చువాడు. స్వయంప్రకాశకుడు, అవతార మూర్తి, ప్రత్యక్షదైవము; మార్కండేయుడు వంటి యోగులకు యోగముచే కూడా కనుపించు రూపము కలవాడు, తన యధార్ధ స్వరూపమును చూపించువాడు, “నీలమేఘవర్ణంవంటి శరీరం కలవాడు, శ్రీవత్సం అను పుట్టుమచ్ఛ కలవాడు, పద్మం వంటి శరీరమును కలవాడు, మఱ్ఱి ఆకు మీద పడుకొని దర్శనమిచ్చువాడు”. కోట్లమంది యోగులలో యో ఒక్కరుకో తన యధార్ధ స్వరూపమును దర్శనమును అనుగ్రహించువాడు. మాయ తొలిగిన వారికి మాత్రమే తన స్వస్వరూపముతో కనపడువాడు, భగవానుడు మహావిష్ణువు.

మంత్రం:- *ఓం శ్రీ వ్యక్తరూపాయ నమః*
                      *హరే కృష్ణ*
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive