September 2018 ~ దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

రాజవిద్యారాజగుహ్యయోగము

అ|| భక్తితో ఏ స్వల్పవస్తువు నొసంగినప్పటికిని తాను సంతుష్టినొందెదనని భగవానుడు పలుకుచున్నారు-    పత్రం పుష్పం ఫలం తోయం  యో మే  భక్త్యా ప్రయచ్ఛతి |  తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః ||  తా:- ఎవడు నాకు భక్తితో ఆకునుగాని,  పువ్వునుగాని, పండునుగాని,  జలమునుగాని, సమర్పించుచున్నాడో అట్టి పరిశుద్ధాంతఃకరణునియొక్క...
Share:

దసరా ముగిసిందా..ఐతే పాలపిట్టను చూడాల్సిందే.

పశుపక్ష్యాదులను దైవ స్వరూపాలుగా భావించి పూజించడం మన సంప్రదాయం. దసరా మరుసటి రోజున పాలపిట్టను దర్శించి నమస్కరించటం ఇందులో భాగమే. పాలపిట్ట దేవీ స్వరూపమని, అది ఉత్తర దిక్కునుంచి వస్తే శుభం, విజయం కలుగుతాయనీ, దక్షిణ దిశగా వస్తే అశుభ సంకేతమని కూడా భావిస్తారు. తెలంగాణా ప్రాంతంలో...
Share:

కంచి సరస్వతి – శృంగేరి భారతి..

ఈరోజు (మహాలయ అమావాస్య) దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం 34 పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి ఆరాధనా మహోత్సవాల సందర్భంగా  ఇద్దరు జీవన్ముక్తులు సమకాలీనులుగా మహోన్నతములైన రెండు శంకర పీఠములకు దాదాపు 40 సంవత్సరములు అధిపతులుగా ఉండడం ఎంతో అరుదైన విషయం. విచిత్రంగా ఇద్దరి పేర్లు కూడా ఒక్కటే. కంచి మహాస్వామి వారు...
Share:

రాధ అంటే ఎవరు.!!

రాధ ఎవరు.? రాధ ఎవరు? పశ్చిమ సముద్రతీరములోని ద్వారక రాధికా క్షేత్రమే. ద్వారకలోని పరాశక్తి అంశ రాధ. దాక్షాయణి హృదయము అక్కడ ఉంది. కృష్ణావతారసమయములో ఆమె మానవస్త్రీగా జన్మించినప్పుడు ఆమెలో గోలోక జ్ఞానము ఉన్నది. ఆమె లోకాతీతజ్ఞానముతో పుట్టినది. కృష్ణుడు ఆరాధించినది ఆ పరాశక్తి...
Share:

కాళరాత్రిదేవి ...స‌ర‌స్వ‌తిదేవి.

కాళరాత్రిదేవి ...స‌ర‌స్వ‌తిదేవి. ..శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది. చదువులతల్లి సరస్వతి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ,...
Share:

మహాగౌరిదేవి..మహిషాసుర మర్ధిని.

మహాగౌరిదేవి..మహిషాసుర మర్ధిని.... . అమ్మవారి అతి ఉగ్రమైన రూపం. అశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారు మహిషాసురమర్ధినిగా అవతరించి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా అశ్వయుజ శుద్ధనవమినే ”మహార్నవమి”గా భక్తులు ఉత్సవం జరుపుకొంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను...
Share:

రాజరాజేశ్వరీ దేవి..సిద్ధిదాత్రి దేవి.

రాజరాజేశ్వరీ దేవి..సిద్ధిదాత్రి దేవి. . . సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,శరణ్యే త్య్రంబకేదేవి నారాయణి నమోస్తుతే.. అంటూ స్తుతిస్తే అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి సర్వసంపదలను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఆ శక్తి స్వరూపిణి, మహేశ్వరి, పరాశక్తి, జగన్మాత లేకుంటే పరమేశ్వరుడైనా ఏమీ...
Share:

చివటం అమ్మ..

ఆధ్యాత్మిక దివ్యజ్యోతి అవధూత చివటం అమ్మ.  సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ప్రకృతిలో వివిధ రూపాలలో ఎంత శోభాయమానంగా మన దృష్టిని ఆకట్టుకుంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకతతో మనల్ని ఆకర్షిస్తాయి. కానీ ఇవన్నీ ఏ ఆకాశములోనయితేవున్నాయో అది వాస్తవానికి వీటన్నిటికంటే అద్భుతమైనదయినా...
Share:

శాశ్వత సత్యాలు..

ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం కలిగినపుడు ఎవరు తప్పు, ఎవరు రైటు అన్న ప్రశ్న ఒక్కటే తప్పు, మిగిలినదంతా రైటే.  "ఒకడి మీద ఒకడు చిరాకు పడడం, ఎవరికి వారు వేరుగా పని చేసుకోవడం అనేవి ఏర్పడతాయి. ఈ విడిపోవడం సామాన్యంగా కొన్ని సంవత్సరాలు గాని, ఒక్కొక్కడికి ఆజన్మాంతం గాని ఏర్పడుతూ ఉంటాయి. చిరాకు పడటంలో విషయం ఏమీ ఉండదు. చిరాకు పడడానికి ఎప్పుడూ పాయింటు ఉండదు....
Share:

శ్రీ విష్ణు సహస్రనామం..

 స్పష్టమైన రూపము కలవాడు, భక్తులకు దర్శనమొసగువాడు; స్వస్వరూపముతో భక్తులకు దర్శనమిచ్చువాడు. స్వయంప్రకాశకుడు, అవతార మూర్తి, ప్రత్యక్షదైవము; మార్కండేయుడు వంటి యోగులకు యోగముచే కూడా కనుపించు రూపము కలవాడు, తన యధార్ధ స్వరూపమును చూపించువాడు, “నీలమేఘవర్ణంవంటి శరీరం కలవాడు, శ్రీవత్సం...
Share:

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు..

హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు. 1. విద్యా ప్రాప్తికి:- పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన! సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!! 2. ఉద్యోగ ప్రాప్తికి :- హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా...
Share:

పితృ దేవతలు అంటే ఎవరు..?

కర్మ క్షయం కాని జీవుడు మరణించిన వెంటనే ఎక్కడో ఒక చోట పుడతాడు అన్నది నిజమేనా ?? అలాగయితే మనం చేసే పితృకర్మలు వారికి ఎలా చెందుతాయి ?? జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేక ఇక ఆ జన్మతో బంధం ఉండదు కదా.. మరి పితృదేవతగా ఎలా తర్పణాదులు స్వీకరిస్తాడు? పెళ్ళి/పిల్లలు సరిగా లేకపోతే పితరులకు హాని కలుగుతుంది అంటారు కదా.. వ్యక్తిగతంగా చేసిన పాప పుణ్యాల వల్ల కర్మలు...
Share:

ఎవరు నువ్వు .

మాంస మయమైన ఈ పంజరం నుండి ఒక్కసారి బయటకు తొంగి చూడు .... ఈ చిన్న పంజరం లో అటు ఇటు పరుగులు తీస్తూ .... ఇంతకు మించిన విశ్వం వేరెక్కడ లేదంటూ ........ అహంకారం దుస్తులు వేసుకుని అజ్ఞానం అనే గొంగళి కప్పుకుని ... ఎంతకాలం బ్రతికేస్తావు ......... పేడలో పురుగులా ........ ఈ పంజరమే  జీవం ఇదే జీవితం అంటూ .. ఇంతకు మించి ఇంకేమి లేదంటూ ...... నాకు తప్ప ఇంకెవరికి...
Share:

కాశీ ఖండం –21

 బ్రహ్మ చేసిన కాశీ ప్రశంశ..  శివ శర్మ ను విష్ణు దూతలు స్వర్గ లోకం నుండి మహార్లోకానికి తీసుకొని వెళ్లారు ..అక్కడ విష్ణు స్మరణ చేసి ,కల్పాయువు కలిగిన వారు ఉంటారు .ఇక్కడ దేవతా ప్రముఖులు నమస్కార యోగం తొ ఎప్పుడూ తపో సమాధి లో ఉంటారు .అక్కడి నుండి జనో లోకం చేరాడు .ఇక్కడ...
Share:

కాశీ ఖండం –20

ధ్రువుని నారాయణ స్తుతి... తన ముందు ప్రత్యక్ష మైన వాసు దేవుడిని ధ్రువుడు ఇలా స్తుతించాడు ‘’పరాత్పరా నారాయణుడా !సృష్టి కర్తవు ,హిరణ్య గర్భుడివి ,హిరణ్య రేతస్కుడివి ,హిరణ్య దాతవు ,అయిన నీకు నా ప్రణామం .మనో రణ్యానికి దావాగ్ని వంటి వాడవు .చక్ర దారివైన ,శ్రీ పతివి ,వరాహ రూపం...
Share:

భాగవతం - 1 వ భాగం

శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వ్యాసభగవానుడు ఈ దేశమునకు చేసిన సేవ సామాన్యమయినది కాదు. ఆయన మహోత్కృష్టమయిన సేవ చేశారు. చేసి అంతటితో ఊరుకోలేదు. అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామములయందు మాత్రమే తగిలి ఉండే...
Share:

మహిషాసురుని పుట్టుక..

దైత్యవంశానికి ఆశాదీపంలా జన్మించిన ‘మహిషాసురుడు’ తన ఆంతరంగిక మిత్రులతో, సచివులతో సమాలోచన చేసి, మరణంలేని జీవనం కోసం మేరుపర్వతశిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోరతపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్లిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ‘మహిషాసురా.., ఇంక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో’...
Share:

బోధానంద్రేoద్ర సరస్వతి స్వామి..

తెలుగులో మొదటిసారి గా గురుచరిత్ర ను అనువదించి మనకు అందించారు. 1901 సంవత్సరం లో మార్గశీర్ష బహుళ త్రయోదశి రోజు నాడు తల్లిదండ్రులు రామకృష్ణ,కృష్ణ వేణి  అమరావతి పుణ్య క్షేత్రం లో జన్మించారు.తెలుగు,సంస్కృత,ఆంగ్ల భాషలలో చిన్నప్పటి నుంచి పట్టు ఉండేది..వీరుచిన్నప్పడు 11 సంవత్సరల వయస్సు అప్పుడు అమరావతి కి శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి వచ్చారు.వీరు నమస్కారం...
Share:

అష్టాక్షరీమహామంత్రం..

ప్రతి అక్షరం బీజాక్షరం, ప్రతి బీజాక్షరం దేవతాశక్తి స్వరూపం. విశ్వచైతన్యం దేవతగా అవతరించినపుడు అతి సూక్ష్మంగా ఆలోక్యమయ్యే అతీంద్రియ శక్తి మంత్రం నమో నారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రంలో “ఒమ్” – ఆత్మ స్వరూపాన్ని, “నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని,“#నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని”తెలియజేస్తున్నాయి. అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’....
Share:

ఆదిత్య హృదయం సోత్రం ... తాత్పర్యం మీకు తెలుసా ?

తాత్పర్యము: ఆనాటి యుద్ధానంతరము అలసి విశ్రాంతిలో ఉన్న రాముడు మరల రావణుని పై యుద్ధము గురించి ఆలోచనలు కలిగి చింతలో యుండగా,  ఇతర దేవతలతో కలసి యుద్ధము తిలకిస్తున్న అగస్త్య మహాముని రాముని ఇలా సంబోధించెను. ఓ దశరథ కుమారా! గొప్ప బాహువుల కల రామా! ఈ రహస్యమును వినుము. దీని వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును గాక! ఈ ఆదిత్య హృదయము వలన పుణ్యము, శత్రు నాశనము...
Share:

భగవద్ సేవ..

  భగవంతుడికి మనం చేసే చిన్న పాటి సేవ కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.  ధూప, దీప, పుష్ప, గంధాలతో మనం పరమాత్మకు ప్రతిరోజూ చేసే పూజ కూడా ఎంతో గొప్ప భగవద్ అనుగ్రహాన్ని వర్షిస్తుంది. తెలిసి చేసిన, తెలియక చేసినా సరే మనం చేసే చిన్నపాటి సేవకి పరమాత్మ విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు.  ...
Share:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive