మీరు మీ ఊర్లొ లేదా చేపల మార్కెట్ లో పీతలు 250గ్రాలు తెచ్చి సుభ్రం చేసి భాగా దంచి అనగా నుజ్జు నుజ్జు చేసి లవంగాలు యాలకలు దాల్చిని జిలకర ఇలా అన్ని సుగంధ ద్రవ్యాలతో మసాలా భాగా వేసి నీరు సుమారు 1 లీటర్ దాకా వేసి భాగా వుడికించి రసమ్ 500మిల్లీ మిగిలే లా చూసుకొని ఈ రసాన్ని మీ బాబుకి ఒక్కొసారికి 50మిల్లీ చొప్పున త్రాగించండి ఇలా చేయడం వల్ల జ్వరం పారిపొతుంది, జ్వరం మాత్రమే కాకుండా టైఫాయిడ్, చికెన్ గున్యా, మలేరియా వంటి కటినమైన సమస్యలు కూడా పొతాయి,
పై చెప్పిన రసాన్ని ఫ్రిడ్జ్ లో వుంచి మరుసటి రోజు కూడా త్రాగించండి ఇలా చిన్నప్పుడు పిల్లలకి పీతలతో చేసిన కసాయం త్రాగించడం వల్ల మెండితనం, మెద్దుతనం, మంకుతనం, హుసారుగా వుండకపొవడం, ఎక్కువగా రోగాలు రావడం లాంటి సమస్యలు తగ్గి ఆరొగ్యంగా వుంటారు.
ముక్యంగా మెదడుకు చురుకుధనం ఎక్కువగా వుంటుంది.
పై మందు పెద్దవారు సుమారు 150మిల్లీ చొప్పున వాడుకొవచ్చును.
ఒక్కరోజులోనే సమస్యలు పొతాయి.
చెరువుల్లో వరిపొలాల్లో దొరికే పీతలు శ్రే స్టమైనవి.
పై చెప్పిన రసాన్ని ఫ్రిడ్జ్ లో వుంచి మరుసటి రోజు కూడా త్రాగించండి ఇలా చిన్నప్పుడు పిల్లలకి పీతలతో చేసిన కసాయం త్రాగించడం వల్ల మెండితనం, మెద్దుతనం, మంకుతనం, హుసారుగా వుండకపొవడం, ఎక్కువగా రోగాలు రావడం లాంటి సమస్యలు తగ్గి ఆరొగ్యంగా వుంటారు.
ముక్యంగా మెదడుకు చురుకుధనం ఎక్కువగా వుంటుంది.
పై మందు పెద్దవారు సుమారు 150మిల్లీ చొప్పున వాడుకొవచ్చును.
ఒక్కరోజులోనే సమస్యలు పొతాయి.
చెరువుల్లో వరిపొలాల్లో దొరికే పీతలు శ్రే స్టమైనవి.
No comments:
Post a Comment