ప్రకృతి రహస్యాలకు నిలయం.. అతి పురాతనమైన కడప జిల్లాలోని గుహలు చూసి వద్దాం.. రండి..
ఈ గుహలోపల స్వచ్ఛమైన జలాలు శివలింగపై పడటం ఒక విశేషం.
.
గుహలు ... ఇది వినగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది బొర్రా. బొర్రా గుహలు చూడటానికి అందంగా ఉన్న కడప జిల్లాలోని లో అతి పురాతనమైన గుహలుగా మాత్రం పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉంటాయి.
.
అత్యంత ప్రాచీనకాలం నుంచి శైవ క్షేత్రాలకు ప్రసిధ్ధి గాంచిన నల్లమల కొండలే భూలోక కైలాసమన్నది భక్తుల విశ్వాసం. దేశంలోని పవిత్రమైననదులు ఒకటైన ఈ నల్లమల అభయారణ్యంలో నుంచే ప్రవహిస్తాయి. దీనితో నల్లమల కొండలలో క్రీస్తుపూర్వానికే అనేక శైవక్షేత్రాలు వెలిశాయి. అనేక కోటలకు, ప్రాచీన ఆదివాసి జాతి, తెలుగు మాట్లాడే చెంచు తెగకు ఈ అడవిప్రాంతం అలవాలం కావడంతో ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ అడవులు, కొండలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. దేశంలో హిమాలయ పర్వతాల తర్వాత నల్లమల కొండలు అతి పవిత్రమైనమిగా భక్తుల విశ్వాసం..
.
ప్రకృతి ప్రసాదించిన వరం నల్లమల కొండలు. అంత పచ్చదనంతో ఈ ప్రదేశం కప్పబడి ఉంటుంది. అంతేకాదు ఎన్నో ప్రకృతి రహస్యాలను తనలో ఇముడ్చుకున్న అద్భుతమైన సహజ గుహలకు ప్రసిద్ధి. ఈ గుహలు అందమైన ఆకృతులను సంతరించుకొని ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకర్షిస్తాయి.
.
ఈ గుహల గుండా సూర్యకాంతి ప్రసరించినప్పుడు వింత రంగుల్లో కాంతి పుంజాలు వెలువడి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. సహజంగా ఏర్పడిన ఈ గుహలు వాతావరణంలో వస్తున్న మార్పుల రీత్యా ప్రభావితం అవుతుంటాయి. ఈ గుహలలో స్వచ్ఛమైన జలాలు శివలింగపై పడటం ఒక విశేషం.
.
అతి పురాతనమైన ఈ గుహల్లో శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా భూగోళం తనలో దాచుకున్న రహస్యాలను పసిగట్టి బట్టబయలు చేయాలని శాస్త్రవేత్తల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
ఈ గుహలోపల స్వచ్ఛమైన జలాలు శివలింగపై పడటం ఒక విశేషం.
.
గుహలు ... ఇది వినగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది బొర్రా. బొర్రా గుహలు చూడటానికి అందంగా ఉన్న కడప జిల్లాలోని లో అతి పురాతనమైన గుహలుగా మాత్రం పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉంటాయి.
.
అత్యంత ప్రాచీనకాలం నుంచి శైవ క్షేత్రాలకు ప్రసిధ్ధి గాంచిన నల్లమల కొండలే భూలోక కైలాసమన్నది భక్తుల విశ్వాసం. దేశంలోని పవిత్రమైననదులు ఒకటైన ఈ నల్లమల అభయారణ్యంలో నుంచే ప్రవహిస్తాయి. దీనితో నల్లమల కొండలలో క్రీస్తుపూర్వానికే అనేక శైవక్షేత్రాలు వెలిశాయి. అనేక కోటలకు, ప్రాచీన ఆదివాసి జాతి, తెలుగు మాట్లాడే చెంచు తెగకు ఈ అడవిప్రాంతం అలవాలం కావడంతో ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ అడవులు, కొండలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. దేశంలో హిమాలయ పర్వతాల తర్వాత నల్లమల కొండలు అతి పవిత్రమైనమిగా భక్తుల విశ్వాసం..
.
ప్రకృతి ప్రసాదించిన వరం నల్లమల కొండలు. అంత పచ్చదనంతో ఈ ప్రదేశం కప్పబడి ఉంటుంది. అంతేకాదు ఎన్నో ప్రకృతి రహస్యాలను తనలో ఇముడ్చుకున్న అద్భుతమైన సహజ గుహలకు ప్రసిద్ధి. ఈ గుహలు అందమైన ఆకృతులను సంతరించుకొని ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకర్షిస్తాయి.
.
ఈ గుహల గుండా సూర్యకాంతి ప్రసరించినప్పుడు వింత రంగుల్లో కాంతి పుంజాలు వెలువడి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. సహజంగా ఏర్పడిన ఈ గుహలు వాతావరణంలో వస్తున్న మార్పుల రీత్యా ప్రభావితం అవుతుంటాయి. ఈ గుహలలో స్వచ్ఛమైన జలాలు శివలింగపై పడటం ఒక విశేషం.
.
అతి పురాతనమైన ఈ గుహల్లో శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా భూగోళం తనలో దాచుకున్న రహస్యాలను పసిగట్టి బట్టబయలు చేయాలని శాస్త్రవేత్తల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
No comments:
Post a Comment