" ఆదిపూజ్యోగణాధిపమ్"
అన్నట్లుగా సమస్త కార్యములు నిర్విఘ్నంగా జరుగుటకు ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి.లోక రక్షణకై త్రిపురాసుర సంహార సమయంలో నందీశ్వరుని మూడవ కొమ్ము అనగా పసుపు కొమ్ము విరిగి భూమిపై పడగా దానిని వినాయకుడు మాత్రమే వెతికి దేవలోకం చేర్చెను.అప్పుడు శివుడు ఈ పసుపు కొమ్ము చూర్ణంతోనే మొదట గణపతి పూజ చేయాలని ప్రతి కార్యమునందు పసుపు వాడుట మంగళ ప్రదమని విధి ఏర్పరచెను.
అన్నట్లుగా సమస్త కార్యములు నిర్విఘ్నంగా జరుగుటకు ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి.లోక రక్షణకై త్రిపురాసుర సంహార సమయంలో నందీశ్వరుని మూడవ కొమ్ము అనగా పసుపు కొమ్ము విరిగి భూమిపై పడగా దానిని వినాయకుడు మాత్రమే వెతికి దేవలోకం చేర్చెను.అప్పుడు శివుడు ఈ పసుపు కొమ్ము చూర్ణంతోనే మొదట గణపతి పూజ చేయాలని ప్రతి కార్యమునందు పసుపు వాడుట మంగళ ప్రదమని విధి ఏర్పరచెను.
No comments:
Post a Comment