పూజకు ముందు పసుపుతో వినాయకుడిని ఎందుకు చేస్తారు? ~ దైవదర్శనం

పూజకు ముందు పసుపుతో వినాయకుడిని ఎందుకు చేస్తారు?

" ఆదిపూజ్యోగణాధిపమ్"
అన్నట్లుగా సమస్త కార్యములు నిర్విఘ్నంగా జరుగుటకు ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి.లోక రక్షణకై త్రిపురాసుర సంహార సమయంలో నందీశ్వరుని మూడవ కొమ్ము అనగా పసుపు కొమ్ము విరిగి భూమిపై పడగా దానిని వినాయకుడు మాత్రమే వెతికి దేవలోకం చేర్చెను.అప్పుడు శివుడు ఈ పసుపు కొమ్ము చూర్ణంతోనే మొదట గణపతి పూజ చేయాలని ప్రతి కార్యమునందు పసుపు వాడుట మంగళ ప్రదమని విధి ఏర్పరచెను.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List