October 2018 ~ దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

శ్రీగురుస్తోత్రం.

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ !! తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః!!  || 1 || అఙ్ఞానతిమిరాంధస్య  ఙ్ఞానాంజన శలాకయా !! చక్షురున్మీలితం యేన  తస్మై శ్రీగురవే నమః!! || 2 || గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవోమహేశ్వరః!! గురురేవ పరంబ్రహ్మ  తస్మై శ్రీగురవే నమః!! || 3 || స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్!! తత్పదం...
Share:

27 నక్షత్రాలు పేర్లు.

1.అశ్విని 2.భరణి 3.కృత్తిక 4.రోహిణి 5.మృగశిర 6.ఆరుద్ర 7.పునర్వసు 8.పుష్యమి 9.ఆశ్లేష 10.మఖ 11.పూర్వఫల్గుణి 12.ఉత్తర 13.హస్త 14.చిత్త 15.స్వాతి 16.విశాఖ 17.అనూరాధ 18.జ్యేష్ట 19.మూల 20.పూర్వాఆషాఢ 21.ఉత్తరాషాఢ 22.శ్రవణము 23.ధనిష్ట 24.శతభిష 25.పూర్వాభద్ర 26.ఉత్తరాభద్ర 27.రేవత...
Share:

జ్యోతిషం అంటే ఏమిటి, అది నమ్మకమా శాస్త్రమా..?

గ్రహ గతుల ఆధారంగా మనిషి జీవన విధానాన్ని, ఆనందంగా, ఆరోగ్యంగా సమస్యలు లేకుండా జీవించటానికి మార్గాన్ని తెలిపేది జ్యోతిషం. దాన్ని పాటించటం పాటించక పోవటం అనేది వ్యక్తిగత అంశం. ఒకరికి ఒక సమయంలో మాత్రమె అనుభవం అయితే అది నమ్మకం అవుతుంది కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల మందికి అనుభవం అవుతున్నది నమ్మకమో శాస్త్రమో మీరే నిర్ణయించాలి. ప్రశ్న: నేను...
Share:

శ్రీ హనుమ కధామృతము 8

శ్రీ పరాశర మహ్హర్షి మైత్రేయునికి హనుమ కధ ను వివరించారు .మాఘ మాసం లో రుద్రునికిష్టమైన ఆరుద్రా నక్షత్రం లో ,ఫాల్గుణ మాసం లో పునర్వసు నక్షత్రం లో ,చైత్రం లో పుష్యమి నక్షత్రం లో ,సూర్యుడికిస్తమైన హస్తా నక్షత్రం లో శ్రీ హనుమద్ వ్రతాన్ని చేయాలి .జ్యేష్ట మాసం లో మృగశిర ,ఆరుద్ర ,పునర్వసు ,పుష్యమి ,హస్త నక్షత్రాలలో వ్రతం చేయ వచ్చు .ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి...
Share:

నాంది శ్రాద్ధ భోజనం.

ఒకసారి పరమాచార్య స్వామివారు చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గరలోని చిన్న తిప్ప సముద్రం అనే ఊళ్ళో మకాం చేస్తున్నారు. అక్కడి ప్రజలు దాన్ని ఊరిపేరుతో కాకుండా సి.టి.యస్ అని పిలిచేవారు. దగ్గరలోనే శంకర జయంతి కూడా ఉండేది. దాన్ని దృష్టిలో ఉంచుకుని మహాస్వామి వారి పరమభక్తులైన శ్రీ కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు, నేను చెన్నై నుండి బస్సులో సి.టి.యస్ కు బయలుదేరాము. శ్రీ...
Share:

జైన దేవాలయం.

జైన దేవాలయం స్పష్టమైన పాలక్కాడ్ యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించే ఒక చారిత్రక స్మారక చిహ్నం.ఇది పాలక్కాడ్ పట్టణం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇక్కడ జైన్మేడు అనే సుందరమైన ప్రదేశం ఉంది.అలాగే ఈ పేరు చంద్రనాథ ఆలయం ద్వారా ప్రసిద్ధి చెందింది. దేశంలో ఉన్న జైన్ ఆలయాలలో...
Share:

వేద భారతి..

మత సాంస్కృతిక, పునరుజ్జీవ ఉద్యమంలో ఆర్య సమాజ స్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి పలికిన నినాదం 'గో బ్యాక్‌ టు వేదాస్‌' నేటి స్పీడ్‌ యుగంలో స్వామి దయానంద సరస్వతి అంటే ఎవరో తెలియదు. తెలుసుకోవాలనే జిజ్ఞాస అంతకన్నా లేదు. అందుకే మనం కొంతవరకైనా పిల్లలకు కాస్త తీరిక చేసుకుని హిందూ...
Share:

వేంకటేశ్వర చరితం శతానంద భరితం.

శతానందుడు జనకునితో 'మహారాజా! నారదమహర్షి చెప్పిన ఈ ఉపాఖ్యానాన్ని వాల్మీకి మహర్షితోపాటు యితర మునులం దరూ విని ఆనందించి వారంతా సంతృప్తులై వేంకటాచలానికి వెళ్ళారు. నేను వారి అను మతి తీసుకొని మిథిలా నగరానికి వచ్చాను. నేను విన్నదంతా మీకు చెప్పాను. ఈ విధంగా శరీరాన్ని పులకరింప జేసే...
Share:

ద్రౌపదీదేవి – ఆదర్శ భారతనారి.

మహాభారత యుద్ధములో సర్వనాశనమైన కౌరవపతి దుర్యోధనుని సంతృప్తి పఱచుటకై అశ్వత్థామ తన స్వభావానికి భిన్నముగా ప్రవర్తించి అతి కిరాతకముగా ఉపపాండవులను (పాండవుల పుత్రులు) నిద్రిస్తుండగా వధించినాడు. ఆ ఘోరకృత్యం తెలుసుకున్న పాండవులు ద్రౌపదీదేవి దుఃఖానికి అంతులేదు. పసిపాపలైన బాలకులను...
Share:

అడుగడుగున గుడివుంది.

వరంగల్‌ జిల్లా కేంద్రానికి 75కి.మీ. దూరంలో ఉన్న ఈ పాలంపేటలో హుందాగా నిలచి ఉన్న ఆలయం రామప్ప గుడి. పూజింపబడే దైవం పేరుమీదో లేక కట్టించిన పాలకుడి పేరుమీదో దేవాలయాలు ప్రసిద్ధమవటం పరి పాటి. కానీ దానికి భిన్నంగా అద్భుతమైన ఈ ఆల యాన్ని అందాల ప్రోవులా రూపకల్పన చేసిన ఆ శిల్పకళా చార్యుడు...
Share:

ఓంకారంపై మమకారం.

న్యూయార్క్‌, క్యాలిఫోర్నియా, బోస్టన్‌లో ధెరపిస్ట్స్‌ ఓంకార నాదంపై ల్యాబరేటరీలలో పరిశోధనలు చేశారు. కడుపునొప్పి, మెదడు, గుండె సంబంధ వ్యాధిగ్రస్తులు ఓంకారాన్ని చేసి రోగ విముక్తురైనారట. ప్రొ.జె. మోర్గాన్‌ తన ఓంకార పరిశోధనలో మృత జీవకణాలకు మళ్లిd పునరుజ్జీవనం కల్గిందట....
Share:

సలేశ్వరం.

శ్రీశైలం లొని ఒక యత్రా స్థలము.ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, అద్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యత్రస్థలమ. ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తోలి...
Share:

కార్తీక సోమవారం రోజున ఈ మహ క్షేత్రాన్ని దర్శించినవారికి మృత్యువు సైతం మీదరికి చేరదు..!!

* పాల సముద్రంలోంచి అమృతం ఉద్భవించగానే అమృతాన్నివినాయకుడుఎందుకు దొంగలించాడు..?* యమధర్మరాజు మరణించిన ప్రదేశం గురించి తెలుసా..?* పార్వతి దేవిని "అభిరామి" అని ఎందుకు అంటారు..??* 60వ పెళ్లిరోజు (షష్ఠి పూర్తి ) జరుపు కొనే అలమం గురించి విన్నారా..?* యమధర్మరాజు తిరిగి జీవితుడైన...
Share:

మీ శక్తి మీకు తెలుసా.?

దేవుడు మనిషిని సృష్టించడం సైన్సు పరంగా తెలుసుకుందాం.. *మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణములు ఉన్నవి. *మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు, 70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నవి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల...
Share:

భాగవతం - తృతీయ స్కంధము - 28 వ భాగం

జయవిజయులకు సనకసనందనాదుల శాపము. శ్రీ మహావిష్ణువు దగ్గర జయ విజయులని ఇద్దరు పార్షదులు ఉన్నారు. వైకుంఠములో వారిద్దరూ ద్వారం దగ్గర నిలబడతారు. వైకుంఠమునకు ఏడు ద్వారములు ఉంటాయి. ఏడవ ద్వారం దాటి లోపలి వెళితే స్వామి దర్శనం అవుతుంది. జయవిజయులు ఏడవ ద్వారమునకు అటూ ఇటూ నిలబడి ఉన్నారు. అప్పుడు సనకసనందనాదులు స్వామి దర్శనార్ధమై అక్కడికి వచ్చారు. వాళ్ళు మహా జ్ఞానులు....
Share:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive