January 2019 ~ దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

మహిమాన్వితమైన రామ నామ మంత్రం..!

* రాముడికన్నరామనామమే గొప్పది ..* హనుమంతుడిని రాముడు ఎందుకు చంపబోయడు .??* రామ నామ జపం లోను అంతులేని విజ్ఞానం ..... రావణ వధానంతరం సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యానగరానికి విచ్చేసిన రాముడు ధర్మబద్ధంగా, ప్రజారంజకంగా పాలన సాగిస్తున్నాడు. ప్రతిరోజూ సభ ఏర్పాటు చేయడం, ఆ సభకు సామాన్యప్రజానీకంతో...
Share:

కొండ గర్భములో దేదీప్యమానమైన వెలుగులలో శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం.

కృష్ణానదీ తీరానికి అటు గుంటూరు, ఇటు కృష్ణా జిల్లా, నల్గొండ జిల్లాలలో ఐదు నారసింహ క్షేత్రాలు విలసిల్లినాయి. మంగళగిరి, వాడపల్లి, కేతవరం, గుంటూరు జిల్లాలో, కృష్ణాజిల్లాలో వేదాద్రి. నల్గొండ జిల్లాలో మట్టపల్లి క్షేత్రాలలో ప్రబలమైనదిగా వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామిని...
Share:

అనంతగిరి అనంతపద్మనాభస్వామి క్షేత్రము.

వికారాబాద్‌ పట్టణానికి అతి సమీపంలో సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం ప్రముఖ మైనది. ఈ దేవాలయం సుమారు 600 సంవత్సరాల క్రితం అప్పట్లో గోల్కొండ నవాబు నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ కాలంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అరణ్యంగా ఉండేది. ఇక్కడ రుషులు తపస్సు చేసుకునే...
Share:

రామదూత యొక్క జన్మ రహస్యం.

* అంజన, కేసరిల కుమారుడే హనుమంతుడు.. * శివుని అవతారమైన ఆంజనేయుడు...భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక...
Share:

పరమ శివుడికి సోదరి ఎవరు..?

* శివుని సోదరి యొక్క ఆసక్తికర కథేంటి .. * పార్వతీదేవి కైలాసం నుంచి శివుడి సోదరిని ఎందుకు పంపించింది ...పురాణాలను , ఏం చూసి ఏది చదివి ఉన్నాము . వాటినే నమ్ముతాం. కానీ.. చాలా ఆసక్తికరంగా ఉంటాయి. .ఆశ్చర్యపరుస్తున్న శ్రీరాముడి సోదరి రహస్య జీవితం.. !! భారతీయ పురాణాలు కూడా అలాంటివే....
Share:

అశ్వ క్రాంత్ అలయం.

అస్సాం లోని అశ్వ క్రాంత్ హిందూ మతం పుణ్యక్షేత్రం గా ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయం. గౌహతి బ్రహ్మపుత్ర సమీపంలో ఉన్న ఈ ఆలయం కూడా అత్యద్భుతమైనఅందాన్ని చేరవేస్తుంది. అస్సాంలోని అతిపెద్ద హిందూ మతం దేవాలయం అశ్వ క్రాంత్ ఆలయం శివ సింహుడు శివసాగర్ శివ డోల్ ప్రసిద్ధ అలయాలు 1720 లో...
Share:

మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం.

కడప జిల్లాలోని సిద్దవటం మండలం జ్యోతి గ్రామంలో పెన్నా నది ఒడ్డున ఇసుకలో కప్పబడి ఉన్న 108 శివాలయాల ఆలయాన్ని వెలికితీశారు, ఈ ఆలయం 1213 వ సంవత్సరానికి చెందినది గా గుర్తించారు. 108 శివాలయాలు గల ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఈ 108 శివాలయాలు గల దేవాలయాన్ని రక్కసి గంగారయదేవ అనే...
Share:

శ్రీ అవధూత భక్తయోగ కాశిరెడ్డి నాయన.

కాశినాయనమండల పరిధిలోని నల్లమల అడవుల్లో ఉన్న జ్యోతిక్షేత్రం. నిస్వార్ధ సాధువు గా, శిథిలావస్థలో ఉన్న అనేక ఆలయాల పునరుద్ధ్దరణకర్తగా, పలు జిల్లాల ప్రజలకు కాశిరెడ్డినాయన స్థిరపరిచితుడే. వివిధ ప్రాంతాలకు చెందిన కాశినాయన భక్తులు స్వచ్ఛందంగా ధాన్యం చేరవేస్తూ, ఆరాధన ఉత్సవాల ఏర్పాట్లలో...
Share:

గవిపురం కేవ్ టెంపుల్.

బెంగుళూరులో ఉన్న ఈ దేవాలయం బహుళ ప్రాచుర్యం పొందిన ఒక ఆకర్షణ. దీనిని గవిపురం కేవ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు, సూర్యుని కిరణాలు ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట సమయంలో గర్భగుడి లో విగ్రహం మీద పడతాయి. ఈ ఆలయ నిర్మాణంలో ఖచ్చితమైన ప్రణాళికకు ప్రసిద్ధి గాంచింది. పరమశివుడికి అంకితమైన...
Share:

గ్రిషనేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం.

ఔరంగాబాద్ లో ఎల్లోరా గుహలకు సమీపంలో కలదు. దీని నిర్మాణ కర్త అహిల్యాభాయ్ హోల్కర్. ఏటా వేలాది భక్తులు దీనిని దర్శిస్తారు. ఈ దేవాలయాన్ని సుమారు 400 సంవత్సరాల క్రిందట ఛత్రపతి శివాజి మహారాజ్ పితామహుడు 16వ శతాబ్దంలో పునరుద్ధరించినట్లు చెపుతారు. ఈ జ్యోతిర్లింగం ఔంధా నాగ్ నాధ్ నుండి...
Share:

అద్భుత కోపేశ్వర దేవాలయం.

మహారాష్ట్రలోని మరుగున పడ్డ మహనీయ క్షేత్రమిది..ఇక్కడి శిల్పకళారా మమైన కోపేశ్వర మందిరం ప్రతి ఒక్కరూ చూడవలసినది. దీన్ని శిలాహర్‌ వంశానికి చెందిన గండరాది త్యుడు, రెండో భోజుడు క్రీ.శ. 1109-1180 మధ్యలో నిర్మించినట్లు తెలిపే శాసనాలు దొరికాయి.దగ్గర దగ్గర 104 ’పొడవు, 65’ వెడల్పు....
Share:

ఛత్తీస్గఢ్ ఖజురహో శివాలయం.

ఛత్తీస్గఢ్ రాష్టంలోని కబీర్ థామ్ జిల్లాలో కవాద్ద పట్టణం నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఛారు గ్రామంలో కలదు.భోరందేవ్ దేవాలయం, కబీర్ ధాం (22.116N 81.148E) శివాలయం ఒక చాలా పాత హిందూ మతం ఆలయం మంచు పర్వత శ్రేణులు నడుమ ఉన్న ఈ ఆలయం, 11 వ శతాబ్దం 1089 AD కాలంలో నిర్మించబడింది. ఆలయ లో...
Share:

ప్రపంచంలోనే ఏకైక పదమూడు అంతస్థుల కైలాష్ నికేతన్ ఆలయం.

ఉత్తరాఖండ్ లో హిమాలయాల దిగువ ప్రాంతంలో ఉన్న రిషికేశ్ పూజింపబడిన పుణ్యక్షేత్రం. ఆరాధనాభావం గంగా దాని అత్యద్భుతమైన ఆకర్షణ జోడించడం ద్వారా ప్రవహిస్తుంది. రిషికేశ్ ప్రపంచ యోగ కాపిటల్ మరియు ధ్యానం ఒక అద్భుతమైన ప్రదేశం. తేరా మంజిల్ (పదమూడు అంతస్థుల నిర్మాణం) శివుడు మూడు కళ్ళు...
Share:

ప్రియురాలికి కోసం కట్టించి ఇచ్చిన అధ్భుతమైన రాణి మందిరం.

నవాబ్ ప్యాలెస్ - అరుంధతి కోట.“బొమ్మాళీ నిన్ను వదలా ” మర్చిపోయే డైలాగా ఇది..”అరుంధతి” సినిమా 2009 లో వచ్చింది సూపర్ హిట్ అయ్యింది..” అయితే అనుష్క, స్టోరీ, కోడిరామకృష్ణ టేకింగ్ ఎంత ముఖ్యమో ఈ సినిమాకి ..ప్రధాన పాత్ర పోషించిన అరుంధతి కోట కూడా అంతే గుర్తింపు తెచ్చుకుంది.. అసలిలాంటి...
Share:

ఉమా నంద స్వామి ఆలయం.

అస్సాం లో గౌహతి లోని బ్రహ్మపుత్ర నదిలో పీకాక్ ఐలాండ్ అనే చిన్న నదీ ద్వీపం మీద ఉన్నది. ఈ ఆలయంలో దైవం గా శివుని ఉమా నంద స్వామి ఆలయం ఉంది . గాదధార్ సింగ్ అహోం రాజవంశం పాలకులు 1694 AD లో అలయాన్ని నిర్మించారు. అసలు ఆలయం ఒక భూకంపం ద్వారా దెబ్బతింన్నది తరువాత స్థానిక వ్యాపారులు...
Share:

అష్ట వినాయకుల దర్శనం ... సర్వ పాప హారణం.

* కోరిన కోర్కెలు తీర్చే అష్ట గణేషులు ...* అష్టవినాయక క్షేత్రాల .. దర్శినం ముక్తిదాయకం .....ఓం గం గణపతయే నమో నమః సిద్ధి వినాయక నమో నమఃఅష్ట వినాయక నమో నమఃగణపతి బప్పా మోరియా... జగన్మాత పార్వతీదేవి తనయుడైన విఘ్నేశ్వరుడు విఘ్నాలను నివారించే మూర్తిగా అందరి చేత పూజలందుకుంటాడు....
Share:

పార్వతిదేవి చౌడేశ్వరి మాతగా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం..‘నందవరం’

* భక్తుల మనసులో పిరికితనాన్ని పోగొట్టి ధైర్య సాహసాలిచ్చే వీర చౌడేశ్వరీదేవిని విన్నారా? * సౌభాగ్యాలూ ప్రసాదించే తల్లి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా వీరాదిల్లుతుంది...* అన్నదానికి సంకేతమా అన్నట్లు అమ్మవారి ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో కుంకుమ భరణె కలిగి వుంటాయి... ఈ...
Share:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive