February 2019 ~ దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

వేద మార్గం చూపిన ఆధునిక మహర్షి స్వామి దయానంద సరస్వతి 195 జయంతి.

జననం అంటే ఏమిటి? మృత్యువు అంటే ఏమిటి? జనన మరణాల మధ్య సాగే జీవిత మంటే ఏమిటి? మనిషి లక్ష్యం ఏమిటి? మనిషి మనిషిగా బతకాలంటే అతని లక్షణాలు ఎలా ఉండాలి? మనిషిగా అతని బాధ్యతలు ఏమిటి? అతని జీవన ప్రయాణం ఎలా సాగాలి? ప్రశ్నతో ప్రారంభమై... సమాధానాల అన్వే షణలో నిరంతరంగా సాగిన సత్యశోధనా...
Share:

తిరుమల వెంకటేశ్వరుని విగ్రహాన్ని పోలివుండె వాసుదేవుని విగ్రహం.

ఆంధ్ర ప్రదేశ్ శ్రీ వాసుదేవ పెరుమాళ్ దేవాలయం శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని ప్రాచీన దేవాలయం.సుమారు 700 సంవత్సరాల క్రితం నిర్మితమయినదిగా భావిస్తున్న ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లభ్యం కానప్పటికీ సుమారు 266 సంవత్సరాలక్రితం ఇది పునర్నిర్మితమయినట్టు ఇక్కడ లభించిన...
Share:

మహిమాన్వితమైన శివలింగ పుష్పం.

శివలింగ వృక్షం శివుడి జఠాఝూఠ ఆకృతిలో, వెండ్రుకలు విప్పారినట్లుగా ఉంటాయి. పుష్పాలు కొమ్మలకు పూయకుండా వెంట్రుకల లాంటి జడలకు పూస్తాయి. పైభాగాన నాగ పడగ కప్పి ఉన్నట్లుగా ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటాయి. శివలింగపుష్పాల్ని నాగమల్లి పుష్పాలుగా, మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తారు....
Share:

శ్రీముఖ మధుకేశ్వరాలయం.

శ్రీముఖ లింగం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది శ్రీకాకుళం నుండి 46 కి.మీ దూరంలో వుంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరాస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి. ఇక్కడ లభించిన అధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి...
Share:

ప్రపంచంలోనే ఏకైక పదమూడు అంతస్థుల కైలాష్ నికేతన్ ఆలయం.

ఉత్తరాఖండ్ లో హిమాలయాల దిగువ ప్రాంతంలో ఉన్న రిషికేశ్ పూజింపబడిన పుణ్యక్షేత్రం. ఆరాధనాభావం గంగా దాని అత్యద్భుతమైన ఆకర్షణ జోడించడం ద్వారా ప్రవహిస్తుంది. రిషికేశ్ ప్రపంచ యోగ కాపిటల్ మరియు ధ్యానం ఒక అద్భుతమైన ప్రదేశం. తేరా మంజిల్ (పదమూడు అంతస్థుల నిర్మాణం) శివుడు మూడు కళ్ళు...
Share:

బ్రహ్మ ప్రతిష్టించిన బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం.

విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం మండలానికి చెందిన బలిఘట్టం గ్రామము బ్రహ్మచే ప్రతిష్టింపబడిన శివలింగం బలిఘట్టం బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయానికి చారిత్రాత్మకతను తెచ్చిపెట్టింది. లోక కళ్యాణార్ధం తలపెట్టిన యజ్ఞానికి శివారాధన నిమిత్తం బలిచక్రవర్తి బ్రహ్మను ప్రార్ధించి శివలింగాన్ని...
Share:

నల్లమల అటవి ప్రాంతాంలోని నిదానంపాటి శ్రీలక్ష్మమ్మ అమ్మవారు క్షేత్రం.

గుంటూరు జిల్లా అడిగొప్పుల గ్రామం సమీపంలో ఉన్న నిదానంపాటి అమ్మవారి క్షేత్రం నల్లమల అటవి ప్రాంతానికి సమీపాన ఉంది. ఈ క్షేత్రానికి సుమారు 700 వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఫాలుణమాసంలో పౌర్ణమి రోజున తిరునాళ్ళు నిర్వహించెదరు. ఈ తిరుణాళ్ళకు లక్షలాది మంది...
Share:

అరుదైన త్రేతేశ్వర శివలింగం.

కడప జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామానికి చెందిన జయమ్మ అనే మహిళకు అత్తిరాల బాహుదానది ఒడ్డున అతి పురాతన కాలం నాటి అరుదైన శివలింగం దొరికింది. ఏకముఖ రుద్రాక్షపై శివలింగం, పాము పడగ, అన్నీ కలిసి ఒకే రుద్రాక్షలో ఉండటంతో ఇదో ఎంతో పవిత్రమైనదనీ, అత్యంత పురాతన కాలం నాటిదనీ గ్రామస్థులు,...
Share:

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చింతమాను మఠం.

* గరిమిరెడ్డి అచ్చమాంబ నివాసం - కాలజ్ఞాన తత్వ ప్రభోదం.. . పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (1608-1693) 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త. సాక్షాత్ దైవ స్వరూపుడు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి....
Share:

ఓం నమో వేంకటేశాయ .. శ్రీ వేంకటేశ్వర స్వామి చరిత్రామృతం.

* బ్రహ్మాండ నాయకుని వివాహం ఎలా జరిగింది ...* సమస్త బ్రహ్మాండం అంతా తిరుమలకు పయనం ...* శ్రీనివాసుడు మహా శక్తిమంతుడు ....మాకు వార్షికం ఇస్తే వస్తాం అంటారు దేవతలు. అంటే పారితోషికం, ఇంగ్లీష్‌లో బోనస్ అన్నమాట. దేవతలకు డబ్బు వార్షికం కాదు, పుణ్యం మొదలైనవి వార్షికం. ప్రతి ఏటా...
Share:

అడవారు మాత్రమే జరుపుకునే నందమ్మ పండగ.

ప్రకృతితో మమేకమయ్యే సంప్రదాయాలు భలే విచిత్రంగా ఉంటాయి... అనుభవించే వారికి మాత్రం అంతులేని ఆనందాన్ని కలిగిస్తాయి. పంచభూతాల్లో అతి కీలకమైన నీటితోనే బతుకును ముడివేసుకున్న మత్స్యకారుల ఆచార వ్యవహారాలు.. ఇలాంటివే. వీరి సంప్రదాయాలను బయటి నుంచి చూసే వారికి భలే ఆసక్తిని కలిగిస్తాయి. ఆంధ్రా-ఒరిస్సా...
Share:

సహస్రలింగేశ్వరస్వామి.

చుట్టూ ఎత్తెన కైలాసగిరి కోండలు సహజ సిద్దమైన జలపాతం, ప్రకృతి సౌందర్యంతో పర్యాటకులను వేయిలింగాలకోన (సహస్ర లింగేశ్వరాలయం) ఇట్టే అకర్షిస్తుంది. శ్రీకాళహస్తీ పట్టణం నుంచి వేడాం మార్గంలో ఎనిమిది కిలో మీటర్ల దూరంలో వేయిలింగాలకోన ఉంది.రెండు గంటలకో బస్సు ఉంది. నిత్యం అటోలు ఈ మార్గంలో...
Share:

అద్భుత కోపేశ్వర దేవాలయం.

మహారాష్ట్రలోని మరుగున పడ్డ మహనీయ క్షేత్రమిది..ఇక్కడి శిల్పకళారా మమైన కోపేశ్వర మందిరం ప్రతి ఒక్కరూ చూడవలసినది. దీన్ని శిలాహర్‌ వంశానికి చెందిన గండరాది త్యుడు, రెండో భోజుడు క్రీ.శ. 1109-1180 మధ్యలో నిర్మించినట్లు తెలిపే శాసనాలు దొరికాయి.దగ్గర దగ్గర 104 ’పొడవు, 65’ వెడల్పు....
Share:

కోట్ల వానర సైన్యం లంకని ఎలా చేరింది.?

సముద్రుడు రాముడికి నమస్కరించి " మీరు నా మీద సేతువుని నిర్మించుకోండి. అందుకని వానరులు తెచ్చి పడేసిన చెట్లు, బండలు మొదలైనవి అటూ ఇటూ చిమ్మకుండా నా తరంగముల చేత తేలేటట్టు చేస్తాను. నాలొ ఉన్న ఏ క్రూర మృగము వల్ల వారధిని దాటేటప్పుడు వానరములకి ఎటువంటి భీతి లేకుండా నేను కాపాడతాను....
Share:

శివ తాండవ స్తోత్రము.

శివ తాండవ స్తోత్రము రావణాసురుడి చే విరచించబడిన శివస్తోత్రం. రావణాసురుడు భారత దేశాన్ని ఆక్రమించి బల గర్వముతో పార్వతి తో కూడి ఉన్న శివుడు నివాసమైన కైలాస పర్వతాన్ని తన ఇరవై బాహువులతో పెకిలిస్తుండగా శివుడు ఉగ్రుడై వచ్చినప్పుడు శివుని శామ్తింపజేయడానికి శివుని స్తుతిస్తూ సామవేద...
Share:

శివుడి జటాజుటం నుంచి జలపాతం... లంకమల్లేశ్వర క్షేత్రం.

రాయలసీమ, కడప జిల్లా, మైదుకూరు.... కు అటవీ సంపదకు పెద్ద దిక్కుగా ఉన్న నల్లమల అడవుల్లో..... ఎత్తైన కొండలు, లోయలు...పెద్ద పెద్ద చెట్లు...వాటి నడుమ సవ్వడులు చేస్తూ...జల జల పారుతున్నచిన్న సెలఏర్లు...భారీ ఎత్తున హోరు చేస్తూ...వందల మీటర్ల ఎత్తు నుంచి జాలు వారు తున్న జలపాతాలు...నలమలలో...
Share:

ఇంద్రుడు ప్రతిష్టించిన కుంతీ మాధవ దేవాలయం.

మన దేశంలో కృష్ణుడి ఆలయాలకు కొదవే లేదు. వెన్నదొంగకి ఊరూరా ఆలయాలే. అయితే పిఠాపురంలో ఉన్న కుంతీ మాధవ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. కొందరు ఈ ఆలయం ఇంద్రుడు ప్రతిష్టించాడని అంటారు, మరికొందరు కుంతీ దేవి ప్రతిష్టించిందని అంటారు. .ఒకానొకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరిస్తాడు....
Share:

హిందూవుల పూజా విధానంలోని అంతరార్థం.

1. గంటలు : దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది..2.దీప హారతి:దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం....
Share:

మహిమాన్వితమైన రామ నామ మంత్రం..!!

* రాముడికన్నరామనామమే గొప్పది ..* హనుమంతుడిని రాముడు ఎందుకు చంపబోయడు .??* రామ నామ జపం లోను అంతులేని విజ్ఞానం ... రావణ వధానంతరం సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యానగరానికి విచ్చేసిన రాముడు ధర్మబద్ధంగా, ప్రజారంజకంగా పాలన సాగిస్తున్నాడు. ప్రతిరోజూ సభ ఏర్పాటు చేయడం, ఆ సభకు సామాన్యప్రజానీకంతో...
Share:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive