March 2019 ~ దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

శివుడి స్వయంగా శుక్ర గ్రహాం గా వెలసిన ఆలయం.

(ఇక్కడ మిగతా 8 నవగ్రహ ఆలయాలు ఉన్నాయి.) కంనూర్‌ (వీనస్‌ లేదా లార్డ్‌ శుక్ర కోసం) పరిసరాలలో తిరునల్లార్‌ (శని కోసం), సూర్యనార్‌ కోయిల్‌ (సూర్యుడు లేదా లార్డ్‌ సూర్య), తిరువెంకడు (బుధుడు లేదా లార్డ్‌ బుధ), తిరునగశ్వేరం (లార్డ్‌ రాహు), తిన్గాలుర్‌ (చంద్రుడు లేదా లార్డ్‌ చంద్రన్‌...
Share:

తిరువన్నాపురం...శౌరి రాజ పెరుమాళ్.

(ఈ క్షేత్రంలో మూలమూర్తి శ్రీకృష్ణుడికి తలకు శిరోజాలు కలవు) (Thirukannapuram Sowriraja Perumal Temple) తమిళనాడు కుంభకోణం దగ్గర తిరువన్నాపురం లో’’ శౌరి రాజ పెరుమాళ్’’ ఆలయం లోని కృష్ణుడికి తల వెంట్రుకలు ఉండటం వింత. శౌరి అంటే శిరోజాలు అనీ అర్ధం ఉంది కనుక జుట్టుపెంచుకొన్న దేవుడు...
Share:

“హోలీ”

మీ జీవితం వర్ణశోభితం కావాలని ... మిత్రులందరికి హోలీ శుభాకాంక్షలు... కాముని పున్నమి రోజే “హోలీ” ... ఆనందకరమైన హోలీ .. శ్రీ కృష్ణరాసలీలల కేళి ... . . ఈ రోజు హొలీ పండుగ. మన భారతదేశం వివిధరకాల ఆచారాలు, సాంప్రదాయాలకు విలువ నిచ్చే దేశం. మన దేశంలో జరుపుకొనే సరదా పండుగల్లో హొలీ...
Share:

రామలింగేశ్వర ఆలయం.

విజయనగర సామ్రాజ్య ఆరంభ దశలో విద్యారణ్యులు నారాయణ భట్టు అనే పండితుడిని పినాకిని నది ప్రాంతంలో సంచరించమని ఆదేశించారు. అప్పటికే భాస్కర క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ప్రాంతంలో తాళఫలవృక్షాలు ప్రాంతంలో అధికంగా ఉండడంతో తాటి పల్లెగా నారయనభట్టులు నామకరణం చేశారని చరిత్ర చెబుతోంది. అది...
Share:

నాడీ జ్యోస్యం తెలియజేసే వైదీశ్వరన్ కోయిల్.

తమిళనాడు లోని తంజావూర్ జిల్లాలో ఉన్న ఒక గ్రామం. చిదంబరానికి, కుంభకోణానికి మధ్యలో ఉన్న వైదీశ్వరన్ కోయిల్, శీర్కాళ్ గొప్ప క్షేత్రాలు. వైదీశ్వరన్ కోయిల్, శీర్కాలి రెందు, కేవలం 8 కి.మీ. దూరం ఉన్న ప్రక్క ప్రక్క ఊళ్ళు. వైదీశ్వరన్ కోయిల్ ఉత్తర తమిళనాడు వారికి చాలా ముఖ్యమైన పవిత్రస్థలం....
Share:

పూరి జగన్నాధస్వామి గుడిని తలపిస్తున్న శ్రీవేణుగోపాలస్వామి ఆలయం.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ఈశాన్య సరిహద్దులో ఉన్నది. జిల్లా ముఖ్యపట్టణమైన శ్రీకాకుళం. మెళియాపుట్టి గ్రామములొ వున్న శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవాలయం ఒక దర్శనీయ ప్రదేశము. ఈ గుడి జిల్లాలో రెండవ పెద్ద గుడి. ఈ గుడి పూరి జగన్నాధస్వామి గుడిని తలపిస్తుంది. ఈ...
Share:

వధువరులకు చుడవాలిసినవి.

వధువరులకు మొదట చుడవాలిసినవి 1. నాడి కూటమిఆది నాడి అంత్య నాడిమద్య నాదివధువరులకు ఇదరికి ఒకటే నాడి అవ్వకూడదు. గుణాలు - 8 2. రాశి కూటమిగుణాలు - 7వధువు నుంచి వరుడికి చూడాలి. అందులో ఇదరిది షష్ఠటాష్టకం కాకూడదు. ద్వాదశం కాకూడదు, నవమ్ పంచకం కాకూడదు. షష్ఠటాష్టకం 2 రకాలు :శుభ...
Share:

రామతీర్థం.

విజయనగరం పట్టణానికి ఈశాన్యంగా 12 కి.మీ. దూరంలో చంపావతీ నదీ సమీపంలో శ్రీరామతీర్థం వుంది. శ్రీ రామచంద్రుడు ... శివుడిని ఎంతగా ఆరాధిస్తాడో, శివుడు అంతగా ఆయనను ప్రేమిస్తాడు. పురాణాలలో సైతం ఈ విషయం స్పష్టంగా కనిపిస్తూ వుంటుంది. రావణాసురుడిని సంహరించడానికి అవసరమైన శక్తి కోసం శివుడి...
Share:

సిద్ధ యోగి పుంగవుడు ''మౌన స్వామి''.

ఆంధ్రప్రదేశ్ లోని పూర్వం గుంటూరుజిల్లా ఇప్పటి ప్రకాశంజిల్లాలోని చీరాల వద్దగల నూనెవారిపాలెంలో 1868 వైశాఖశుద్ధ చతుర్ధినాడు అచ్యుతుని బాపనయ్య సీతమ్మల మూడవ కుమారుడుగా జన్మించారు మౌన స్వామి. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు పిచ్చయ్య. బాపనయ్యగారి బంధువులు అచ్యుతుని లక్ష్మీనరసయ్య,...
Share:

శ్రీకృష్ణుడు వెన్న ముద్దలు దొంగిలించడంలోని దేవ రహస్యం..!

* వెన్న తిన్న గోపాలుడు భక్తులకు ఆజ్ఞానం, జ్ఞానోపదేశం ...* బాల్యంలోనే తన లీలల ద్వారా శ్రీకృష్ణు తత్వన్ని బోధించిన గోపాలుడు..... హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాధలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సాంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు,...
Share:

శ్రీ తిలబండేశ్వర మహాదేవ్.

2500 సం"ల స్వయంభూ శ్రీ తిలబండేశ్వర మహాదేవ్,వారణాసి.సంవత్సరానికి నువ్వుగింజ అంత వృద్దిచెందుతూ వుంటుందిట.ప్రస్తుతం 3.5 అడుగులు వుంది.భూమిలో 30 అడుగులుందిట.అంటే ఎన్ని యుగాల నుండి ఈ స్వామి వృద్దిచెందుతూ వున్నారో ఈ శివ లింగాన్ని ముట్టుకుంటే రాయి లాగా కాకుండా మృదువుగా ఉంటుంది...
Share:

మాధవ సరోవరం శ్రీ కృష్ణదేవాలయం.

ఉడిపి కర్ణాటక రాష్ట్రంములోని ఒక జిల్లా. మంగుళూరుకు 60 కి.మీ దూరంలో ఉంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని, అద్వితీయ అనుభవాన్ని, అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చే క్షేత్రం ఉడిపి. పశ్చిమ కనుమలలో అందమైన ప్రకృతి వడిలో ఉంది. ఉడుపి పూర్వపు పేరు శివళ్ళీ. ఇది పరశురామక్షేత్రాలలో మెదటి స్థానం...
Share:

మహోన్నతమైన శక్తిగా "ఓంకారం".

* మానవాళి శ్రేయస్సు కొరకే అవతారాలు ఎత్తిన పరమ శివుడు.. * శివునికి ఎన్ని అవతారాలు ఉన్నాయో మీకు తెలుసా..?..మహాశివుడు హిందువులకి ఉన్న ముఖ్యమైన దేవుళ్ళలో ఒకరు. "శైవులు" లేదా మహాశివుని భక్తులు ఆయనను ఒక మహోన్నతమైన శక్తిగా కొలుస్తారు."ఓంకారం" లేదా అస్థిత్వానికి ముందునుండి ఉనికిలో...
Share:

నేల క్రింద చారిత్రాత్మక అద్భుత శివలింగం.

తమిళనాడు వెల్లూర్ కోటలో జలకందేస్వర దేవాలయం నేలమాళిగలో అయిదు అడుగుల అద్భుత శివాలింగాన్ని దర్శించటానికి వేలాది భక్తులు నిత్యం వస్తారు. వేలూరి వీరప్ప నాయక్ కొడుకు చిన్ని బొమ్మినాయక్ అనే వేలూరి బొమ్మి రాజు ఈ దేవాలయాన్ని కోటనూ 1566లో నిర్మించాడు. ఇక్కడ శివుడను జలకంఠీశ్వర గా పూజిస్తారు....
Share:

కాలకూటా విషాన్ని త్రాగి సకల సృష్టిని రక్షించిన పరమ శివుడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నందు గల 'సత్యవేడు'కు దగ్గరలో గల క్షేత్రం ఇది. అరుణానదీ తీరంలో గల ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'పల్లికొండేశ్వరాలయం'. శివశైవ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో గరళం త్రాగిన శివుడు పరుండి యుంటే బయట ఏకాంతంగా నంది ఉంటుంది. స్వయంభూ...
Share:

శ్రీ ఉమాకొప్పేశ్వర స్వామి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పలివెల తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలానికి చెందిన గ్రామము. పలివెల రాజమండ్రికి 50 కి.మీ., కాకినాడకు 90 కి.మీ. మరియు అమలాపురానికి 25 కి.మీ. దూరంలో కలదు. ఈ గ్రామము లొ శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం కలదు.ఇక్కడ శివరాత్రి రోజున కళ్యాణ మహోత్సవం...
Share:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive