2019 ~ దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

భారతదేశంలోనే అతిపెద్ద బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం.

రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి...
Share:

హోయసలేశ్వరాలయం.

12 - 13 శతాబ్ధి మధ్యకాలంలో హోయసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇదే సమయంలో ఇక్కడ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయాన్ని విష్ణువర్ధనుడు నిర్మించాడని అంటారు. ఈ నిర్మాణంలో తన మంత్రి కేతనమల్ల తోడ్పడినాడని, ఇతనితో పాటూ కేసరశెట్టి అను శివభక్తుడు కూడా తోడ్పడినట్టు తెలుస్తుంది. ఈ నిర్మాణం...
Share:

నీటితో నిర్మితమైన మహిమాన్విత స్వయంభు శివలింగం క్షేత్రం.

ఈ ఆలయం శ్రీ రంగం లొ ఉన్న రంగనాథేశ్వర స్వామి ఆలయం కన్నా పురాతన మైనదని తెలుస్తోంది. క్రీ.శ. 11 వ శతాబ్ధములొ చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆ తరువాత ఆలయ నిర్వహణ పల్లవ రాజులు, పాండ్యులు విజయనగర రాజులు చేసినట్లు తెలుస్తోంది. ఆలయం స్వామి దీపధుపాలతో పాటు ఉత్సవాల నిర్వహణకు...
Share:

శ్రీ సద్గురు దత్తాత్రేయ నరసింహ సరస్వతి పుణ్యక్షేత్రం.

నారద మహర్షి అనసూయ "పాతివ్రత్యాన్ని" (భర్త పట్ల భక్తిభావం) గురించి బ్రహ్మ-విష్ణు-శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు, దీంతో వారికి ఆమె పట్ల అసూయ ఏర్పడింది. ఆమె పాతివ్రత్యాన్ని కోల్పోయేలా చేయవలసిందిగా వారు తమ నాధులను వేడుకున్నారు. అత్రి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ,...
Share:

స్వయంభు భీమేశ్వరలింగం.

పూర్వము కుంభకర్ణునికి కర్కటి అనే రాక్షసికి పుట్టినవాడే భీమాసురుడు. తన తండ్రిని నారాయణుని అంశకల శ్రీరామచంద్రుడు సంహరించెనని తెలుసుకుని నారాయణునిపై పగ సాధించదలచి బ్రహ్మదేవుని గురించి వెయ్యి సంవత్సరముల ఘోర తపస్సు చేసెను. అంత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భీమాసురుని వరం కోరుకోమనెను....
Share:

శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి.

బ్రహ్మం గారు సాక్షాత్ దైవ స్వరూపులు.రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానం లో సుస్పష్టంగా వివరించి, జనులన్దరిని సన్మార్గం లో నడువమని బోధించిన మహిమాన్వితుడు., చరితకారుల కాలజ్ఞాన పరిశోధన పలితంగా, బ్రహ్మం గారు చిన్నతనములోనే తల్లిదండ్రులను కోల్పోయి అత్రి మహాముని...
Share:

సర్వదోష నివారణా మహిమాన్విత క్షేత్రం.

సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు అశ్వత్థ నారాయణుడిగా కొలువులందుకుంటున్న మహిమాన్విత క్షేత్రం విదురాశ్వత్థ. దేశంలోనే ఓ విలక్షణమైన పుణ్యక్షేత్రంగా అలరారుతున్న ఈ దివ్యథామం స్వామి లీలా విశేషాలతో మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. విదురాశ్వత్థ క్షేత్రం మహిమాన్వితమైనది. అటు చారిత్రకంగానూ,...
Share:

సిద్ధనాథ్ మహదేవ్ - అతి పురాతన శివాలయం.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని దేశంలోని వాణిజ్య ప్రాంతాల్లో ఒకటిగా వున్న నాభివూర్‌కు ప్రాంతానికి సమీపంలోని నేమవర్ అనే పట్టణనికి దగ్గర నర్మదా తీరంలో వెలసివున్న సిద్ధనాథ్ మహాదేవ్ ఆలయ ప్రాశస్త్యాం తెలుసుకుందాం. ఈ ఆలయం నర్మదా తీరంలోని అతిపురాతనమైన ఈ శివాలయం సిద్ధనాథ్ పేరుతో భక్తులకు...
Share:

చతుర్ముఖ లింగం క్షేత్రం ... పశుపతినాథ్ ఆలయం.

ఈ ఇతిహాసం ప్రకారం శివుడు ఒకప్పుడు జింక వేషం ధరించి బాగమతి నది ఒడ్డున విహరిస్తుండగా దేవతలు, శివుడు తన స్వరూపంలో చూడలని కోరికతో దేవతలు శివుడు జింక అవతారంలో ఉన్నప్పుడు అతని కొమ్ముని పట్టుకొన్నారు. అప్పుడు ఆ కొమ్ము విరిగి పోయి ఇక్కడ ఖననం చేయబడింది.శతాబ్ధాల తరువాత ఒకనాడు ఒక ఆవు...
Share:

తిరుమల వెంకేశ్వరస్వామి దేవాలయాన్ని పోలి ఉండే క్షేత్రం.

విశాఖ పట్టణము జిల్లలోని , నక్క పల్లిమండలములో, ఉపమాక గ్రామములో వెలసిన స్వామి వారి కోవెల పావనమైన పుణ్య నిలయము. తూర్పు గోదావరి జిల్లాలోని కాండ్రేగుల సంస్తానమున కు అధిపతి ఐన శ్రీ కృష్ణ భూపాలుడు.శ్రీ వెంకటేశ్వర స్వామి కోవెలను నిర్మించెను. ఉత్తరాంధ్రవాసుల ఆరాధ్య దైవమైన ' ఉపమాక...
Share:

సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో పునర్నిర్మించిన శ్రీ సోమనాథ జ్యోతిర్లింగ ఆలయం.

దక్షప్రజాపతి తన 27 మంది కుమార్తెలను (27 నక్షత్రాల పేర్లు వారివే) చంద్రునికి ఇచ్చి వివాహం చేస్తాడు. కాని చంద్రుడు మాత్రం అందరికంటే అందమైన రోహిణి పైననే ప్రేమ చూపి తక్కినవారిని నిర్లక్ష్యం చేస్తాడు. మిగతా 26 మంది తండ్రి దక్షప్రజాపతి వద్దకు వెళ్లి తమకు జరుగుతున్నా అన్యాయాన్ని...
Share:

దేవతలు నిర్మించిన శ్రీ సిద్ధి వినాయకస్వామి ఆలయం.

పచ్చని కోనసీమ అందాలు, విశాలంగా పరుచుకున్న సుందర దృశ్యాల నడుమ అలరారుతున్న ‘అయినవిల్లి’ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా ముక్తేశ్వరానికి సమీపంలో ఉంది. పవిత్ర గోదావరి నదీమతల్లి పాయ ఒడ్డున అలరారుతున్న అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయకస్వామివారి ఆలయాన్ని తొలుత దేవతలు నిర్మించారని ఇక్కడి...
Share:

పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలో మెరిసిపోతూ అమావాస్య నాడు గోధుమ వర్ణంలోకి మారిపోతూన్న శివలింగం.

దక్షారామం కుమారారామాలలోని లింగస్వరూపాలతో పోల్చితే సోమారామంలోని లింగస్వరూపం చిన్నది. చంద్రుడు ప్రతిష్టించి పూజించిన లింగం కాబట్టి సోమేశ్వరుడన్నారు.పరమశివుడికున్న అనేక నామాల్లో భీమ ఒకటి. ఆ పేరు మీదనే ఒక్కప్పుడు ఈ ప్రాంతం భీమపురంగా పిలవబడేదని, కాలక్రమేణా అదే భీమవరంగా మారిందని...
Share:

ఒకే శివ లింగానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సూర్య అని పేర్లు గల ఆలయం.

ఎతైన కోండల నుండి విచే చల్లని గాలి పిట్టల కిలకిల రావలు పింఛాలు విప్పి ఆనంద నర్తనం చేసే నెమళ్ళు అన్ని ఇన్ని కావు ఆశ్చర్యముగా చూడవలసినవి మరేన్నోకలవు. రాజస్థాన్ లో ఉదయ పూర్ కు దగ్గర లో ‘’ఏక లింగ జీ ‘’ఆలయం గొప్ప శైవ క్షేత్రం .గర్భాలయానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉండటం వింత...
Share:

సర్పముచే ప్రతిష్ఠించబడిన నారాయణ స్వామి.

. కశ్యప, కద్రువ దంపతులకు చాలామంది సర్పరూప సంతానం ఉంటారు. జనమేజయుడనే చక్రవర్తి చేస్తున్న సర్పయాగంలో వారందరూ ఆహుతి కాబోవుచున్న సమయంలో వారిలో అనంతుడనే సర్పము విష్ణుమూర్తిని గురించి తపస్సుచేసి ఆ ఆపదనుంచి రక్షించబడతాడు. అనంతుడు తపస్సు చేసిన ఆ చోటనే విష్ణుమూర్తిని మూల భావనారాయణ...
Share:

యమ తీర్థం శివాలయం.

ఐరావతేశ్వర దేవాలయం ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పట్టణంలో నెలకొంది. ఇది ద్రావిడ నిర్మాణ శైలి కలిగిన ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయాన్ని 12 వ శతాబ్దంలో రాజరాజ చోళుడు II నిర్మించాడు. ఇది యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా...
Share:

నేడే ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణం.

* రాయలసీమ అయోధ్య ఒంటిమిట్ట కోదండ రామాలయం ... * జాంబవంతుడు ప్రతిష్టించింన సీతారాముల విగ్రహాలు.. * శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చిన స్థలం... . . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లాకు చెందిన ఒక ఒంటిమిట్ట ఒక మండలము. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 20 కి.మీ....
Share:

శివలింగం చుట్టూ సంచరిస్తున్ననాగుపాములు.

మహబూబ్‌నగర్ జిల్లా, బల్మూరు మండలంలోని కొండనాగుల సమీపంలో ఉన్న గుడిబండ శివాలయం. ఈ ఆలయం, శ్రీశైలంకు దాదాపుగా ఒకే రకమైన్న పోలికెలు కన్పిస్తా యి. కాకతీయ రాజుల కాలంలో నాగేశ్వర ఆలయాన్ని నిర్మించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నది. కొండపై నాగుపాములు శివలింగం చుట్టూ సంచరించడంతో...
Share:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive