మీరు మూసాంబరం కొద్దిగా తీసుకొచ్చి, సుమారు ఒక బటాని గింజ లేదా వేరు శేనగ గింజ ద్రాక్చపండులో పొదిగించి ద్రాక్చతో సహా మింగేయాలి, ఇలా చేస్తే మీకున్న కిడ్నీ రాళ్ళ వల్ల నొప్పి తక్చణమే పొతుంది.
అలాగే కిడ్నీ లోని రాళ్ళు కరిగిపొవడానికి :
కొండపిండి చూర్నం 50గ్రా
ఉలిమిరి పట్ట 50గ్రా
పల్లేరు 50గ్రా
బ్రహ్మీ 50గ్రా
కర్పూర శిలాజిత్ 50గ్రా ( ఇది తెల్లగా వుండును )
దోసవిత్తులు 50గ్రా
కీరాదోస విత్తులు 50గ్రా
పాత బెల్లం 50గ్రా
ఈ అన్నీ తీసుకొని ఉదయం ఒక స్ప్పూన్ రాత్రి ఒక స్పూన్ బోజనానికి గంట ముందు ఒక గ్లాస్ నీటిలో తీసుకొంటే 30 నుంచి 60 రోజుల్లో కిడ్నీలో రాళ్ళు కరిగిపొయి పడిపొవును.
అలాగే కిడ్నీ లోని రాళ్ళు కరిగిపొవడానికి :
కొండపిండి చూర్నం 50గ్రా
ఉలిమిరి పట్ట 50గ్రా
పల్లేరు 50గ్రా
బ్రహ్మీ 50గ్రా
కర్పూర శిలాజిత్ 50గ్రా ( ఇది తెల్లగా వుండును )
దోసవిత్తులు 50గ్రా
కీరాదోస విత్తులు 50గ్రా
పాత బెల్లం 50గ్రా
ఈ అన్నీ తీసుకొని ఉదయం ఒక స్ప్పూన్ రాత్రి ఒక స్పూన్ బోజనానికి గంట ముందు ఒక గ్లాస్ నీటిలో తీసుకొంటే 30 నుంచి 60 రోజుల్లో కిడ్నీలో రాళ్ళు కరిగిపొయి పడిపొవును.
No comments:
Post a Comment