రుతు సమయంలో అధికంగా కారం పులుపు తీసుకొకుండా, మజ్జిగ అన్నం పప్పు బొజనం లాంటి పదార్దాలు తీసుకొంటు, ఈ క్రింది విధంగా మందులు చేసుకొని వాడమని చెప్పండి మంచి ఫలితం వుంటుంది.
రెమెడీ: శతావరీ 100గ్రా
ఉసిరికాయ చూర్నం 100గ్రా
భాగా పండిన అరటికాయలు ఎండించి వాటియెక్క చూర్నం 100గ్రా
పటిక బెల్లం 300గ్రా
ఈ అన్నీ కలిపి ఉదయం ఒక చెంచా తినక ముందు మద్యాహ్నం ఒక చెంచా రాత్రి ఒక చెంచా తినక ముందు కేవలం మజ్జిగలో తీసుకొవాలి, ఇలా చేస్తే మీకు మెదటి నెలలో నే సమస్య చాలా వరకూ తగ్గుతుంది.
ఈ మందు చేసుకొని మేలు పొందండి
పై విధంగా కొన్ని నెలలు వాడటం మంచిది, కారం వస్తువులు మాంసాహారాలు తగ్గించడం మంచిది.
No comments:
Post a Comment