ఈ మందు మెదా శక్థి కి, తెలివితెటలకి, జ్నాపక శక్తి కి అధ్బుతంగా పనిచెస్తుంది, పిల్లలు తిసుకొవడంవల్ల ఎక సంతాగ్రహి అంటె చదివింది విన్నది అలాగె గుర్తుంచుకుంటారు, అలాగె, మతిమరుపుకి, ఇంకా పిల్లలకి, పెద్దలకి హుస్సారు తెప్పించి తమ తమ పనులలొ చురుకుదనం పెంచుతుంది, రొగ నివారణ శక్తి, అలాగె రొగ నిరొదక శక్తి పెరుగును, నత్తి పొయి వాక్చాతుర్యం పెరుగును, అయుస్సు పెరుగును, మెదడులొని నరాలు ఉత్తెజతం అయ్యి శరిరం ఉత్తెజతం చెసి అన్ని పనులు చెసుకొగల సామర్ధ్యం పెరుగును. ఇది పిల్లలకు అలాగె పెద్దలకు మానసిక ఒత్తడి తగ్గిస్తుంది,.
ఇది చిన్నపిల్లలకి, అలాగె పెద్దలకి దివ్యాఅమ్రుతంలా పనిచెయును
ఇందులొ వెసిన అతి గొప్ప ములికలు
1) సరస్వతి పచ్హి ఆకు 3 కేజీలు.
2) అక్కలకర్ర 300 గ్రాములు
3) బాదాం పప్పు 200గ్రాములు
4) అక్రొటు పప్పు 200గ్రాములు
5) శంఖ పుస్పి 25గ్రాములు
6) వస 25గ్రాములు
7) జాజికాయ 25గ్రాములు
8) గసగసాలు 25గ్రాములు
9) సొంటి 25గ్రాములు
10) మిరియాలు 25గ్రాములు
11) పిప్పల్లు 25గ్రాములు
12) ఉసిరికాయి 25గ్రాములు
13) ఆకుపత్రి 25గ్రా
14) జాపత్రి 25గ్రాములు
15) లవంగాలు 10గ్రాములు
16) యాలకలు 10గ్రాములు
17) దాల్చిని 10గ్రాములు
18) జిలకర్ర 10గ్రాములు
19) కుంకుమపువ్వు 1గ్రాము
20) గొరొజనం 1గ్రాము
అలాగె తగినంత నెయ్యి, తగినంత తెనె, పై 20 వస్థువులకు సమానంగా డైమండ్ సుగర్( పటిక బెల్లం) వెసి లెహ్యం లాగా చెసి పిల్లలకు పెద్దలకు వారి వారి వయసును బట్టి అందరు తగిన మొతాదులొ తుసుకొవచ్హు
ఇది ఘనయొగము!!
చెయుక్రమము: 2 నుంచి 20 వరకు అన్ని మంచి నాన్యత కలిగిన వస్థువులు తిసుకొని, బాగా దంచి, మెత్తగా జల్లించి, ఒక పాత్రలొ వెసి
పై చెప్పిన సరస్వతి ఆకు బాగా దంచి పై వస్థువులు కలిపిన పాత్రలొ వెసి బాగా కలిపి నిడలొ ఆరించాలి ఇలా చెయడంవల్ల సరస్వతి లొని సక్త్రి పై అన్ని ములికల్లొకి ఇంకి పొతుంది.
ఇలా పై చెప్పిన విదంగా వేసి ఆ తర్వాత నిడలొ ఎండించాలి ఇలా చెసి బాగా ఆరిన తర్వాత ఆ చుర్నానికి మొత్తం తుకానికి పటిక బెల్లం లెదా పాత బెల్లం వెసుకొవాలి , సుగర్ వున్నవారు తాటి బెల్లం వెసుకొవాలి ఇలా చెసి తగినంత తెనె, అలాగె తగినంత నెయ్యి వెసుకొని, లెహ్యమ్ లాగ చెసుకొని చిన్న పిల్లలు పావు చెమ్చా నుంచి అర్ధ చెంచా పెద్దలు 1 చెంచా పాలతొ లెదా నిటితొ తెసుకొవాలి. ఇలా తిసుకుంటె మికు పై చెప్పైన అన్ని ప్రయొజనాలు అలాగె అంతకు మించి మెలు జరుగును.
చెసుకొని లాబం పొందగలరు.
No comments:
Post a Comment