వేపాకు తీసుకొని వచ్చి బాగా దంచి, రసం పిండి ఈ రసాన్ని ఒళ్లంతా ఫూయాలి, ఇలా పూసి ఒక గంట తర్వాత, స్నానం చేయించాలి, ఇలా చేయించి, నల్ల ఉమ్మెత్త మెక్క దగ్గరకు వెల్లి, తూర్పు వైపు వున్న వేరు ను తీసుకొని ఈ వేరును పాపకి మెడలో సుమారు చిటికినవేలు లావు వుండేలా రెండుఅంగులాలు వుండులె చూసి ఒక బట్టలో కట్టి ఈ వేరును పాప మెడలో వెయాలి ఇలా చేయడం వల్ల, మీ పాపకి అమ్మవారు అతి త్వరగా వెల్లిపొతారు. ఈ అమ్మవారు పొయె వరకు, పాపకి మజ్జిగ అన్నం తినిపించడం చాలా మంచిది.
అలాగె వేపాకులు గుమ్మనికి కట్తుకొవచ్చును, అలాగే గోమూత్రం ఇంటి తలుపు దగ్గర కొద్ది కొద్దిగ క్రిములు బయటవి రాకుండా చల్లవచ్చును.
అలాగె వేపాకులు గుమ్మనికి కట్తుకొవచ్చును, అలాగే గోమూత్రం ఇంటి తలుపు దగ్గర కొద్ది కొద్దిగ క్రిములు బయటవి రాకుండా చల్లవచ్చును.
No comments:
Post a Comment