పచ్చి తామర పూవులు స్వచ్చమైన రసం 200గ్రాలు పచ్చి కలువపువ్వుల రసమ్ 200గ్రా తీసుకొని ఇందులో 200గ్రాల రోజ్ వాటర్ కలిపి అలాగే 200గ్రాల అలొవెరా పచ్చిఆకులొని గుజ్జు కలిపి ఒక పాత్రమీద వుంచి, ఇందులో 200గ్రాల నువ్వులనూనె లేదా కొబ్బరి నూనె కలిపి ఈ నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి ఈ నూనెని భద్రపరుచుకొని రోజూ రాత్రిపూట ముఖానికి భాగా మర్దనా చేసుకొని ఉదయం చల్లనీటితో కడుగుతూ వుంటే, మీ ముఖం లోని మెటమల రంద్రాలు పొయి ముందులాగా అందంగా తయారు అవును. కొద్దిగా కస్టమైన ఈ మందు ఒక్కసారి చేస్తే సుమారు 6 నెలలు వాడుకొవచ్చును, శ్రమ పడి చేసుకొని మేలుపొందండి.
No comments:
Post a Comment