శీతాఫలం కాయల గింజలు 100గ్రాలు తీసుకొని వీటిని ఇనుము పెనము మీద వేసి భాగా మాడ్చాలి ఇలా మాడ్చివేసి, మాడ్చిన గింజలను రోటిలో వేసి భాగా పొడిలాగా చేసి ఇందులో 300గ్రాల వేప నూనె వేసి భాగా కలిపి తామర గజ్జి దురదల సమస్య వున్నచోట పూయాలి ఇలా పూస్తే కొద్దిరోజుల్లోనే మీ సమస్య పూర్తిగా పొవును.
పత్యం : గొంగూర, చికెన్, చేపలు, వేరుశెనగలు, పచ్చిమిరపకాయలు వంకాయలు తీసుకొకూడదు.
పత్యం : గొంగూర, చికెన్, చేపలు, వేరుశెనగలు, పచ్చిమిరపకాయలు వంకాయలు తీసుకొకూడదు.
No comments:
Post a Comment