యూరోపియన్ అమ్మాయి నిర్మించిన కురింజి అండవర్ ఆలయం. ~ దైవదర్శనం

యూరోపియన్ అమ్మాయి నిర్మించిన కురింజి అండవర్ ఆలయం.


కొడైకెనాల్ బస్ స్టాండ్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పించే ఈ అరుదైన కురింజి పూలు, ఈ ప్రాంతంలో ప్రసిద్ది చెందినవి. ఈ ప్రాంతంలో ఆలయంలో శ్రీ కురింజి ఈశ్వరన్ అని పిలవబడే మురుగన్ ఉంటాడు. ఈ ఆలయం 1936 లో నిర్మించబడింది. హిందూ ధర్మాన్ని స్వీకరించిన ఒక యూరోపియన్ అమ్మాయి ఈ ఆలయాన్ని నిర్మించింది. ఈ అమ్మాయి హిందువుల అబ్బాయిని పెళ్లి చేసుకుంది, ఈ అమ్మాయిని లేడీ రామనాథన్ అంటారు. ఈ ఆలయం ఇపుడు అరుల్మిఘు దండయుతపాణి స్వామి తిరు కోవిల్ క్రింద ఉంది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List