గ్రిషనేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం. ~ దైవదర్శనం

గ్రిషనేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం.

ఔరంగాబాద్ లో ఎల్లోరా గుహలకు సమీపంలో కలదు. దీని నిర్మాణ కర్త అహిల్యాభాయ్ హోల్కర్. ఏటా వేలాది భక్తులు దీనిని దర్శిస్తారు. ఈ దేవాలయాన్ని సుమారు 400 సంవత్సరాల క్రిందట ఛత్రపతి శివాజి మహారాజ్ పితామహుడు 16వ శతాబ్దంలో పునరుద్ధరించినట్లు చెపుతారు. ఈ జ్యోతిర్లింగం ఔంధా నాగ్ నాధ్ నుండి తేలికగా చేరవచ్చు. రోడ్డు ద్వారా షుమారు 4 గంటల సమయం ప్రయాణించాలి.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List