గ్రిషనేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం. ~ దైవదర్శనం

గ్రిషనేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం.

ఔరంగాబాద్ లో ఎల్లోరా గుహలకు సమీపంలో కలదు. దీని నిర్మాణ కర్త అహిల్యాభాయ్ హోల్కర్. ఏటా వేలాది భక్తులు దీనిని దర్శిస్తారు. ఈ దేవాలయాన్ని సుమారు 400 సంవత్సరాల క్రిందట ఛత్రపతి శివాజి మహారాజ్ పితామహుడు 16వ శతాబ్దంలో పునరుద్ధరించినట్లు చెపుతారు. ఈ జ్యోతిర్లింగం ఔంధా నాగ్ నాధ్ నుండి తేలికగా చేరవచ్చు. రోడ్డు ద్వారా షుమారు 4 గంటల సమయం ప్రయాణించాలి.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List