దేవీ ఖడ్గమాల, త్రిశతి... వంటివి నిత్యం పారాయణ చేయవచ్చా.? ~ దైవదర్శనం

దేవీ ఖడ్గమాల, త్రిశతి... వంటివి నిత్యం పారాయణ చేయవచ్చా.?

శ్రీవిద్యకి సంబంధించిన మంత్రాలు, సరియైన శ్రీవిద్యోపాసకుని వద్ద నుండి ఉపదేశం పొందినవారు మాత్రమే ఆ స్తోత్రాలు చదవాలి, పారాయణ చేయాలి. అందులోనున్న దేవతా మూర్తులన్నీ, శ్రీవిద్యకీ, శ్రీచక్రానికీ సంబంధించినవి. కనుక ఆ మంత్రాలకు ఈ స్తోత్రములు అంగములు. కనుక శ్రీవిద్యోపాసన ఉన్నవారు మాత్రమే వాటిని పఠించాలి, పారాయణ చేయాలి. అలా ఉపదేశం లేనప్పుడు, లక్ష్మీఅష్టోత్తర శతనామము, అన్నపూర్ణాష్టకం, భ్రమరాంబిక స్తుతి, కనకధారా స్తోత్రం వంటి మహిమాన్వితాలు నిత్యం పారాయణ చేసుకోవచ్చు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List