5000 సంవత్సరాల క్రితం నాటి విమానం ఫై పరమ శివుని చిత్రం. ~ దైవదర్శనం

5000 సంవత్సరాల క్రితం నాటి విమానం ఫై పరమ శివుని చిత్రం.

ప్రపంచం లో ఎక్కడా లేని శాస్త్రవిజ్ఞానం భారత దేశములో వేదాలలో ఉన్నది అనటానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు.
అతి ప్రమాదకరమైన లేసర్, బాంబులతో కలిగి ఉన్న విమానం, 5000 సంవచ్చారాల క్రితం వాడినది, ఒక గృహలో కనిపెట్టినారు ఆ విమానం పై ప్రళయకారుడు పరమశివుని ప్రతిమ. ఈ విమానంతో మొత్తం భూమిని కంట్రోల్ చేయవచ్చు.
8 మంది తో కూడిన "యు ఎస్ మిలిటరీ" విభాగం కనిబెట్టింది, అమెరికాలో ఈవిమానం దొరికింది. దీనితో పాటు వేలకు, వేలు పేజీలున్న " వైమానిక శాస్త్ర " అనే పుస్తకం, అతి ప్రమాద కరమైన విమానాలు తయారు చేసే విధానాలు అన్ని వివరించి ఉన్నవి, ఆ పుస్తకములో ఇందనము అవసరము లేని విమానాలు, సూర్య శక్తీ కన్నా వేల రెట్లు శక్తీ కలిగిఉన్న బాంబులు, ఆ విమానంలో ఉన్నవి.
అయితే ఆ పుస్తకం అంత సంస్కృతములో ఉన్నది. ఎన్నడు కానీ విని ఎరుగని
వైజ్ఞానిక శాస్తం. ఆ వైజ్ఞానిక శాస్త్రాన్ని చూసి నోరు వేల్లబెట్టిన యు ఎస్ మిలిటరీ అధికారులు. అక్కడ దొరికిన విమానం ధ్వని వేగముకన్న 100,000.009 రెట్లు వేగముగా ఎగురకలదని అంచనాకి వచ్చిన అధికారులు.
స్వార్ధ పరుల నుండి మానను మనం కాపాడు కోవాలని నిర్ణయం తీసుకున్న "వివిధ దేశముల అమ్బాసెడర్ లు తెలియకుండా, జాగర్త పడ్డారు, నిజాన్ని, నిప్పుని ఎక్కువకాలం దాచలేరు అందుకే ఒక జాతీయ మీడియా దీనిని కనిపెట్టింది.
భారత దేశ ప్రభుత్వానికి కనీసం ఇంత వరకూ తెలియకపోవటానికి కారణం, మన దేశములో ప్రజా పతినిదులుగా ఉన్న విదేశి నిఘా సంస్థల ప్రతినిధులు. పూర్తి భారత దేశం విదేశాల గుప్పిటలో ఉన్నది అనటానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List